కాకినాడ-జిల్లా

  • Home
  • లక్షా 7 వేల ఓటరు దరఖాస్తుల స్వీకరణ

కాకినాడ-జిల్లా

రైతులకు నష్టపరిహారం అందించాలి

Dec 13,2023 | 00:10

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. నష్టం అంచనాల పరిశీలనకు టిడిపి రాష్ట్ర…

సమస్యలపై అంగన్‌వాడీల సమరం

Dec 13,2023 | 00:08

ప్రజాశక్తి – యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి జిల్లాలోని అన్ని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద…

లక్ష 7 వేల ఓటరు దరఖాస్తుల స్వీకరణ

Dec 12,2023 | 16:38

ఈఆర్వో నాగ నరసింహారావు వెల్లడి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ప్రజాశక్తి-కాకినాడ : ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ -2024 భాగంగా ఇప్పటివరకు ఫారం 6,7,8 ద్వారా…

కత్తిపూడి శివాలయంలో ఘనంగా మహా కుంభాభిషేకం

Dec 12,2023 | 16:36

ప్రజాశక్తి-శంఖవరం(కాకినాడ) :కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీవిశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారికి ఘనంగా మహా కుంభాభిషేకం నిర్వహించారు మంగళవారం కార్తీక అమావాస్య సందర్భంగా…

36 గంటల ధర్నాను జయప్రదం చేయండి

Dec 11,2023 | 23:20

ప్రజాశక్తి – యంత్రాంగం ఈ నెల 14 15 తేదీల్లో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న ఆశా వర్కర్ల 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని జిల్లావ్యాప్తంగా…

అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తాం

Dec 11,2023 | 23:18

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారానికి 3 వేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. తుని నియోజకవర్గం…

అన్నదాతలపై అలసత్వం

Dec 11,2023 | 23:16

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి తుపాను కారణంగా జిల్లాలో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులతో నానాపాట్లు పడ్డా రైతున్నలు నేడు…

వడ్రంగి కార్మికుల వనభోజనాలు

Dec 11,2023 | 16:42

ప్రజాశక్తి – తాళ్లరేవు శివ గణేష్‌ వడ్రంగి పనివార్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక పరదేశమ్మ వారి ఆలయం వద్ద కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. ఈ…