అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పధకాలు
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పధకాలుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమపథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ చిత్తూరు జిల్లా ప్రత్యేక…
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పధకాలుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమపథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ చిత్తూరు జిల్లా ప్రత్యేక…
జనవరి 5న ఓటర్ల జాబితా విడుదల: జేసి మార్పులు, చేర్పులకు సంబంధించి 9 లోపు దరఖాస్తు చేసుకోవాలిప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తీసివేతలకు సంబంధించి…
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండిఅంబేద్కర్ విగ్రహానికి వినతిప్రజా ఉద్యమాలను కాపాడుకుందాం వక్తలు పిలుపు చిత్తూరుఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో ఈనెల 8…
తాగునీటి సమస్య తీరేనా..ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్చిత్తూరు అనగానే మొదట గుర్తుకొచ్చేది తాగునీటి సమస్య. సుదీర్ఘకాలంగా చిత్తూరు నగరాన్ని తాగునీటి సమస్య వెంటాడుతోంది. పాలకులు, అధికారులు మారుతున్నా సమస్యకు మాత్రం…
సందర్భంగా ఆయన విగ్రహానికి చిత్రపటాలకు నివాళులర్పించారు ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గొల్ల చీమనపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఎన్నికల అధికారి యుటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, పరిశీలకులు రాష్ట్ర…
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్యాదమరి గుడియాత్తం అంతరాష్ట్ర రోడ్డు మరమ్మతులు చేయాలని సిపిఎం, అఖిలపక్షం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిన ఫలితంగా రూ.45లక్షలు నిధులు…
ప్రజాశక్తి- సోమల: మండలంలోని అన్నెమ్మగారిపల్లె గ్రామంలో అర్ధరాత్రి మూడు ఏనుగుల సంచరించారు. ప్రహరీ గోడను, ఇనుప గేటు ధ్వంసం చేశాయి. గ్రామం మొత్తం మూడుసార్లు తిరుగాడిన ఏనుగులు…