గుంటూరు

  • Home
  • అంబేద్కర్‌ విగ్రహంపై మూత్రం

గుంటూరు

అంబేద్కర్‌ విగ్రహంపై మూత్రం

Dec 9,2023 | 23:42

దుండగుణ్ణి అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు ప్రజాశక్తి-పొన్నూరు రూరల్‌ : మద్యం మత్తు తలకెక్కిన వ్యక్తి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం పట్ల తీవ్ర అనుచితంగా ప్రవర్తించాడు. శనివారం…

తుపాను బాధిత రైతుల్ని ఆదుకోవాలి

Dec 9,2023 | 23:39

ప్రజాశక్తి-గుంటూరు : తుపాను వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. శనివారం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో…

తుపాను బాధిత రైతుల్ని ఆదుకోవాలి : సిపిఎం

Dec 9,2023 | 20:48

సమావేశంలో మాట్లాడుతున్న బాబూరావు ప్రజాశక్తి-గుంటూరు : తుపాను వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. శనివారం…

రైతులు అతలాకుతలం

Dec 8,2023 | 23:23

నందివెలుగులో పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి – తెనాలి : తుపానుతో రైతుల జీవితాలు అతలాకుతులమైనా వారిని పరామర్శించే తీరిక ప్రభుత్వానికి లేకుండా…

నష్టం అంచనాలపై జాప్యం!

Dec 8,2023 | 23:22

తెనాలిలో మండలంలో నీటిలో తేలియాడుతున్న వరి పనలు ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలు నష్టం అంచనాలు సోమవారం…

దయనీయంగా రైతుల పరిస్థితి

Dec 8,2023 | 23:21

విలేకర్లతో మాట్లాడుతున్న పాశం రామారావు ప్రజాశక్తి-గుంటూరు : మిచౌంగ్‌ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్‌…

ఇవిఎం అవగాహన కేంద్రాలు ప్రారంభం

Dec 8,2023 | 23:18

అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఇవిఎంను పరిశీలిస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఇవిఎం) వినియోగంపై అవగాహన కేంద్రాన్ని జిల్లా…

స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దు

Dec 8,2023 | 23:20

మాట్లాడుతున్న వీసీ పి.రాజశేఖర్‌ ప్రజాశక్తి – ఎఎన్‌యు : ర్యాగింగ్‌ రహిత యూనివర్సిటీగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రూపాంతరం చెందిందని వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ అన్నారు.…

నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు

Dec 8,2023 | 13:24

గుంటూరు : తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం…