గుంటూరు

  • Home
  • పెరుగుతున్న నష్టం

గుంటూరు

పెరుగుతున్న నష్టం

Dec 8,2023 | 00:57

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి: మిచౌంగ్‌ తుపాను వల్ల పంటనష్టం రోజురోజుకూ పెరుగుతోంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయగా…

1.67 లక్షల ఎకరాల్లో తుపాను ప్రభావం

Dec 8,2023 | 00:52

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో మిచౌంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టామని, పంట నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని…

ఉన్నతి పథకంలో మహిళలకు ఆటోలు

Dec 8,2023 | 00:51

గుంటూరులో లబ్ధిదారులకు ఆటోలు అందచేస్తున్న కలెక్టర్‌, జెసి తదితరులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా ః మహిళా శక్తి ఆటో పథకం క్రింద మొదటి విడతగా గుంటూరు జిల్లాలో…

సైనికుల సంక్షేమానికి విరాళాలు ఇవ్వండి : కలెక్టర్‌

Dec 8,2023 | 00:42

విరాళం హుండీలో వేస్తున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా…

తుపాను బాధితు రైతులందరికీ పరిహారం ఇవ్వాలి

Dec 8,2023 | 00:41

మంగళగిరి వద్ద పడిపోయిన వరిపైరును పరిశీలిస్తున్న రైతు సంఘం, సిపిఎం నాయకులు ప్రజాశక్తి – మంగళగిరి : తుపాను వలన కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని…

కృష్ణానదికి బురద నీరు వస్తోంది..

Dec 8,2023 | 00:37

కాంట్రాక్టర్ల గ్రీవెన్స్‌లో అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ ప్రజాశక్తి-గుంటూరు : మిచౌంగ్‌ తుపాను అనంతరం అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని నగర కమిషనర్‌ కీర్తి…

సిఎం జగన్‌పై టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫిర్యాదు

Dec 8,2023 | 00:35

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి తెనాలి రూరల్‌ : ఇచ్చిన హామీలను విస్మరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముందు న్నారని గుంటూరు జిల్లా తెలుగునాడు…

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంటనష్టం : టిడిపి

Dec 8,2023 | 00:33

తెనాలి మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తదితరులు ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : మిచౌంగ్‌ తుపాను కారణంగా మండలంలోని గుడివాడ, హాఫ్‌పేట ప్రాంతాల్లో నీటమునిగిన వరిపంటను మాజీ మంత్రి…

కుల గణన పై పార్లమెంట్‌లో మాట్లాడని ప్రతిపక్షాలు : కేసన శంకరరావు

Dec 8,2023 | 00:32

విలేకర్లతో మాట్లాడుతున్న కేసన శంకరరావు, ఇతర నాయకులు ప్రజాశక్తి – మంగళగిరి : పార్లమెంట్‌ లోపల కుల గణనపై ప్రతిపక్ష పార్టీల మాట్లాడడం లేదని బీసీ సంక్షేమ…