గుంటూరు

  • Home
  • నేతలు కాదు.. విధానాలు మారాలి..

గుంటూరు

నేతలు కాదు.. విధానాలు మారాలి..

Dec 13,2023 | 00:02

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు ప్రజాశక్తి – మంగళగిరి : మారాల్సింది నేతలు కాదని, ప్రభుత్వాల విధానాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు…

ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుంది : జెసి

Dec 13,2023 | 00:00

వరి పంటను పరిశీలిస్తున్న జేసీ రాజకుమారి, ఇతర అధికారులు ప్రజాశక్తి-గుంటూరు : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని, జిల్లా సంయుక్త కలెక్టర్‌…

అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని నిరవధిక సమ్మె

Dec 12,2023 | 14:44

ప్రజాశక్తి-మంగళగిరి(గుంటూరు) : అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళగిరి అంబేద్కర్‌ సెంటర్లో అంగన్వాడీల…

నిధుల విడుదలపై గరం..గరం

Dec 12,2023 | 00:22

పరస్పరం విమర్శించుకుంటున్న కౌన్సిలర్లు.. వారిస్తున్న మేయర్‌ మనోహర్‌నాయుడు (ఇన్‌సెట్‌) ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం సోమవారం వాడీవేడిగా జరిగింది.…

వైసిపి ఎమ్మెల్యేలకు జంబ్లింగ్‌!

Dec 12,2023 | 00:19

మంగళగిరిలో నిరసన తెలుపుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిమానులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి జిల్లాలో అధికారపార్టీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గాల్లో ప్రతికూలతలు పెరుగుతుండటం…

రైతులకు పరిహారం ఇవ్వాలని 14న అఖిలపక్షం ధర్నా

Dec 12,2023 | 00:15

గుంటూరులో మాట్లాడుతున్న జంగాల అజరుకుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : మిచౌంగ్‌ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 14న కలెక్టరేట్‌ ఎదుట…

గుంటూరు ఛానల్‌ను ఆధునీకరిస్తాం

Dec 9,2023 | 23:46

మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి/పెదనందిపాడు : నల్లమడ డ్రెయిను, గుంటూరు ఛానల్‌ను ఆధునీకరించి ముంపు నుంచి కాపాడతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ…

తప్పుల్లేని ఓటర్ల జాబితా లక్ష్యం

Dec 9,2023 | 23:45

మాట్లాడుతున్న శ్రీధర్‌ ప్రజాశక్తి-గుంటూరు : ఓటర్ల జాబితాలో అర్హులందరినీ నమోదు చేయటంతోపాటు, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, మల్టీపుల్‌ ఎంట్రీ ఉన్న వారి ఓట్లను తొలగించి స్వచ్ఛీకరించిన…

మృతదేహాల తరలింపులో నిర్లక్ష్యం

Dec 9,2023 | 23:44

ఆస్పత్రి వాహనంలో మృతదేహాన్ని తరలిపజేస్తున్న జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌) నుంచి మృతదేహాల తరలింపు ప్రహసనంగా మారింది. పలుకుబడి,…