గుంటూరు

  • Home
  • రైల్వే లైన్‌కు భూములను అప్పగించాలి

గుంటూరు

రైల్వే లైన్‌కు భూములను అప్పగించాలి

Nov 30,2023 | 23:34

ప్రజాశక్తి-గుంటూరు : విజయవాడ-గూడూరు మూడవ రైల్వే లైనుకు సంబంధించి జిల్లా పరిధిలో సేకరించిన భూముల్లో పెండింగ్‌లో ఉన్న స్థలాలను వెంటనే రైల్వే శాఖకు అప్పగించేందుకు రెవెన్యూ శాఖ…

మిర్చిరైతు కంట నకిలీల కారం

Nov 30,2023 | 23:33

ప్రజాశక్తి – మేడికొండూరు : ఎన్నో ఆశలతో మిర్చిని సాగు చేపట్టిన రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టిన వ్యాపారులు నిలువునా ముంచారు. అధికారులకు బాధిత రైతులు విన్నవించినా…

ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 4న చలోఢిల్లీ

Nov 30,2023 | 23:25

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ : దళితులు, గిరిజనులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) ఆధ్వర్యంలో 4న నిర్వహించే చలో ఢిల్లీని జయప్రదం…

రైతు గుండెల్లో తుపాను

Nov 29,2023 | 23:11

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గురువారం నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శనివారం కల్లా తీవ్ర…

పిల్లి ఏసు సేవలు చిరస్మరణీయం

Nov 29,2023 | 22:49

 కొల్లిపర: కొల్లిపర మండల గ్రామ సేవకుల సంఘం గౌరవా ధ్యక్షులు పిల్లి ఏసు బుధవారం మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వై.నేతాజీ…

గుంటూరు ఛానల్‌కు నిధుల విడుదలకు వినతి

Nov 29,2023 | 23:01

 గుంటూరు: గుంటూరు ఛానల్‌కు వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని కోరుతూ అఖిలపక్ష గుం టూరు ఛానల్‌ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌ వేణుగోపాల్‌…

చర్మకారుల సమస్యలపై గవర్నర్‌ కు వినతి

Nov 29,2023 | 22:45

మంగళగిరి: విజయవాడ రాజ్‌ భవన్‌ లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ను బుధవారం రాష్ట్ర చర్మకార సేవా సంఘం అధ్యక్షులు బుల్లా రాజారావు కలిసి రాష్ట్రంలో…

మూడేళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స

Nov 29,2023 | 22:47

ప్రజాశక్తి-తెనాలి : మూడేళ్ల చిన్నారికి అమెరికన్‌ ఆంకాలజీ వైద్యులు అరుదైన ఆపరేషన్‌ చేశారు. అత్యాధునిక శస్త్రచికిత్స విధానంతో గుంటూరు జిజిహెచ్‌లో మంగళవారం మెదడులో ఉన్న దాదాపు ఐదంగుళాల…

పేదల ఇళ్లకు పట్టాలివ్వాలి

Nov 29,2023 | 22:48

ప్రజాశక్తి-గుంటూరు : మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎదుదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. ఈ మేరకు సిపిఎం…