గుంటూరు

  • Home
  • నందినాటకోత్సవాలను విజయవంతం చేయండి

గుంటూరు

నందినాటకోత్సవాలను విజయవంతం చేయండి

Dec 14,2023 | 00:17

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : నంది నాటకోత్సవాల్లో భాగంగా 23-29 తేదీల్లో గుంటూరులో నిర్వహించే పోటీలకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సమాచారశాఖ కమిషనర్‌ టి.విజయకుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి…

కౌలు రైతులకు కొరవడిన భరోసా!

Dec 14,2023 | 00:15

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను గుర్తించి సంబంధిత రైతులకు సాయం అందించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.…

ఇళ్ల పట్టాల కోసం దళవారీ ఆందోళనలు

Dec 14,2023 | 00:14

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న పాశం రామారావు తదితరులు ప్రజాశక్తి-మంగళగిరి : మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం మంగళగిరి నియోజకవర్గ సమన్వయ…

ఓటర్ల అవగాహన సదస్సుకు ఏర్పాట్ల పరిశీలన

Dec 13,2023 | 23:58

 తాడేపల్లి రూరల్‌: యువ ఓటర్లకు అవగాహన కల్పించడానికి కెఎల్‌ డీమ్డ్‌ యూనివర్శిటీలో గురువారం జరగనున్న సద స్సుకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజర వుతారని…

డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి

Dec 13,2023 | 23:56

మంగళగిరిలో పర్యటిస్తున్న మురుగుడు హనుమంతరావు మంగళగిరి: మంగళగిరి పట్టణ పరిధిలో హుస్సేన్‌ కట్ట రోడ్డు మొదలు కొప్పురావు కాలనీలోని 8,9 వ లైను చివరి వరకు డ్రైనేజ్‌…

21, 22 తేదీల్లో మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం

Dec 13,2023 | 23:54

 మంగళగిరి: మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం రెండో పిల్లల పండుగను విజయవంతం చేసేందుకు నిర్వాహకులు విస్తృతస్థాయిలో చర్యలు చేపట్టారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోగల యర్ర బాలెంలోని డాన్‌ బాస్కో…

సమ్మె ఆరంభం

Dec 13,2023 | 00:09

గుంటూరు సమ్మె శిబిరంలో అంగన్‌వాడీలు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అంగన్‌వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని…

రైతులకు తక్షణం నష్టపరిహారమివ్వాలి 

Dec 13,2023 | 00:07

తాడేపల్లి రూరల్‌: ఇటీవల తుపాను కారణంగా పంటల నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదు కునేందుకు, పంట నష్టం అంచనా వేసి, తక్ష ణమే రైతులకు నష్టపరిహారం…

మలివిడత మార్పులపై ఉత్కంఠ!

Dec 13,2023 | 00:06

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వైసిపి అధిష్టానం సూత్రప్రాయంగా ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలకు జంబ్లింగ్‌…