గుంటూరు

  • Home
  • పునరావస కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో రాజకుమారి

గుంటూరు

పునరావస కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో రాజకుమారి

Dec 6,2023 | 12:37

ప్రజాశక్తి-అమరావతి : మండల కేంద్రంలోని బండచేను, కాలచక్ర కాలనీ నీటి ప్రవాహంలో మునిగిపోవడంతో స్థానిక తాసిల్దార్ ఆధ్వర్యంలో పలోటి కాలేజీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. బుధవారం…

తుపాను బీభత్సం!

Dec 5,2023 | 23:51

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : తుపాను ప్రభావంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కుండపోతగా వర్షం కురుస్తోంది. రాత్రి పొద్దు…

తుపాను బాధిత రైతులను ఆదుకోవాలి

Dec 5,2023 | 23:48

ప్రజాశక్తి- గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి రూరల్‌ : గత రెండు రోజుల నుండి తుపాను కారణంగా గుంటూరు జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో వరిపంటకు తీవ్రనష్టం జరిగిందని…

ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు

Dec 5,2023 | 23:46

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : మిచౌంగ్‌ తుపాను ప్రభావం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను గుంటూరు, పల్నాడు జిల్లా…

మిచౌంగ్‌ ముప్పు

Dec 4,2023 | 23:20

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : బంగాళఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.…

డెంటల్‌ విద్యార్థిని హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు

Dec 4,2023 | 23:19

ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : పెళ్లికి నిరాకరించిందనే కక్షతో యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం, మణికొండకు చెందిన మన్నే…

రాజధాని రైతులకు ఊరట

Dec 4,2023 | 23:18

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : నాలుగేళ్లుగా ఉదమిస్తున్న అమరావతి రైతులకు భారీ ఊరట లభించింది. అమరావతి ఏకైక రాజధానిగా గుర్తించామని, మూడు రాజధానుల ప్రతిపాదనకు తమ…

17న గుంటూరులో రాష్ట్ర స్థాయి సదస్సు

Dec 4,2023 | 23:16

ప్రజాశక్తి-గుంటూరు : సిఐటియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ శతజయంతుత్సవాల్లో భాగంగా డిసెంబర్‌ 17న ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు-కార్మికులు, ఉద్యోగులపై ప్రభావం’…

ప్రత్యేక శిబిరాలకు మిశ్రమ స్పందన

Dec 3,2023 | 00:08

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఓటర్ల జాబితాల్లో చేర్పులు, మార్పులు, తొలగింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ శని,ఆదివారాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రత్యేక…