ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి : సిపిఎం
ప్రజాశక్తి – రాజానగరంపంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కమిటీ…
ప్రజాశక్తి – రాజానగరంపంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కమిటీ…
ప్రజాశక్తి-యంత్రాంగం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 67వ వర్థంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రాజమహేంద్రవరం…
రాజమహేంద్రవరం రూరల్ : మిచౌంగ్ తుపాను కారణంగా జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సంభవించిన పంట నష్టాలను గుర్తించి రైతులకు పూర్తి భరోసా…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ప్రజా జీవితంలో ఒక మహోన్నత నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడనీ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్…
ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను బుధవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పరిశీలించారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మండలములోని గోకవరం, కృష్ణుని…
జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఈధురుగలులతో విధ్వంసం నీటిలో నానుతున్న ధాన్యం రాశులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, యంత్రాంగం మిచౌంగ్ తుపాను రైతులను నిండా ముంచింది. భారీ వర్షం…
తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ మిచౌంగ్ తుపాను నేపథ్యంలో రానున్న 48 గంటల పాటు ఒక…
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు నేడు పాఠశాలలకు సెలవు ప్రకటన ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి మిచౌంగ్ మప్పు ముంచుకొస్తోంది.. రైతులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే జిల్లాపై తన…
ప్రజాశక్తి-చాగల్లు : జిల్లాలో చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేయవలసినదని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఆదేశించారు. ఆదివారం రాత్రి కొవ్వూరు నుండి …