సిఎం జగన్ మనసు మారాలని అంగన్వాడీల ప్రార్థనలు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్యజిల్లా) : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మారి తమ న్యాయమైన కోర్కెలు తీర్చే విధంగా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అంగన్వాడీ మహిళలు…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్యజిల్లా) : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మారి తమ న్యాయమైన కోర్కెలు తీర్చే విధంగా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అంగన్వాడీ మహిళలు…
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…
ప్రజాశక్తి-వేంపల్లె/సింహాద్రిపురంపులివెందుల నియోజకవర్గం అభివద్ధికి నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్రెడ్డి అన్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్ కుటుంబ…
ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో చేనేత కార్మికులకు, వారి కుటుం బాలకు అందుబాటులో ఉంటూ వారికి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి పి.శ్రీనివాసులురెడ్డి…
ప్రజాశక్తి-పీలేరు పేదలందరికీ ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. ఆదివారం పీలేరు మండలంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ…
సుందర నగరంగా తీర్చిదిద్దాంబద్వేల్లో రూ.1,000 కోట్లతో సెంచురీ పరిశ్రమ సూపర్స్పెషాలిటీ, కేన్సర్కేర్, సైక్రియాటిక్ ఆస్పత్రుల ప్రారంభోత్సవాలు బద్వేల్, కడప ప్రాంతాల్లో సిఎం జగన్మోహన్రెడ్డి ప్రజాశక్తి – కడప…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారిని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజమ్ సుకుమార్రెడ్డి అన్నారు. శనివారం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం…
ప్రజాశక్తి-బి.కొత్తకోట ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.వెంకటేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.శనివారం సిపిఎం విస్తతస్థాయి సమావేశం వెంకటాచలపతి అధ్యక్షత నిర్వహించారు. ఈ…
ప్రజాశక్తి-కలకడ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ మద్దిలేటి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన కలకడ మండల పరిషత్…