ప్రపంచ మేథావి అంబేద్కర్
ప్రజాశక్తి-రాయచోటి టౌన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 67వ వర్ధంతిని వైసిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. రాయచోటి పట్టణంలోని మాసాపేటలోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్బాషా,…
ప్రజాశక్తి-రాయచోటి టౌన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 67వ వర్ధంతిని వైసిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. రాయచోటి పట్టణంలోని మాసాపేటలోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్బాషా,…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి అంజనీ ప్రియదర్శిని అన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈనెల తొమ్మిదవ తేదీన రైల్వేకోడూరు…
పజాశక్తి-రైల్వేకోడూరు మండలంలో గత మూడు రోజులుగా మిచౌంగ్ తుపాన్ కారణంగా 469 మంది రైతులకు చెందిన 839 ఎకరాలలో అరటి పంట నేలకొరిగింది. అనంత రాజుపేట-1 పరిధిలో…
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు ప్రజాశక్తి-రైల్వేకోడూరు : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో గత మూడు రోజులుగా మీచోంగ్ తుఫాను కారణంగా 469 మంది రైతులకు…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయిన పల్లె లోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో గుండె సంబంధిత సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల శాంతిరాం సూపర్ స్పెషాలిటీ…
ప్రజాశక్తి – బి.కొత్తకోట : ఆధునిక మనువు,భారత రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్.అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేద్దామని బాస్ జిల్లా కార్యదర్శి సింగన్న పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.బుధవారం…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ మండలంలోని నూనెవారిపల్లె వద్ద ఇటీవల విద్యుదాఘాతంతో మతి చెందిన మున్సిపల్ కార్మికుడు శ్రీనివాసులుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియాను మంగళ వారం చైర్మన్…
ప్రజాశక్తి – రాయచోటి టౌన్ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపా రస్తులకు, బ్యాంక్ దోపిడీదారులకు కొమ్ము కాస్తోం దని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు అన్నారు. మంగళవారం…
ఉమ్మడి జిల్లాలో మిచౌంగ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. కడప, అన్నమయ్య జిల్లాల్లో వేలాది ఎకరాలకు అపార నష్టాన్ని కలిగించింది. నీట మునిగిన వ్యవసాయ పంటలు, నేలకొరిగిన ఉద్యాన…