అన్నమయ్య-జిల్లా

  • Home
  • ప్రపంచ మేథావి అంబేద్కర్‌

అన్నమయ్య-జిల్లా

ప్రపంచ మేథావి అంబేద్కర్‌

Dec 6,2023 | 20:43

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ 67వ వర్ధంతిని వైసిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. రాయచోటి పట్టణంలోని మాసాపేటలోని అంబేద్కర్‌ విగ్రహానికి మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా,…

జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

Dec 6,2023 | 20:42

ప్రజాశక్తి-రైల్వేకోడూరు జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి అంజనీ ప్రియదర్శిని అన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈనెల తొమ్మిదవ తేదీన రైల్వేకోడూరు…

వందలాది ఎకరాలలో నేలకొరిగిన అరటి

Dec 6,2023 | 20:40

పజాశక్తి-రైల్వేకోడూరు మండలంలో గత మూడు రోజులుగా మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా 469 మంది రైతులకు చెందిన 839 ఎకరాలలో అరటి పంట నేలకొరిగింది. అనంత రాజుపేట-1 పరిధిలో…

839 ఎకరాలలో నేలకొరిగిన అరటి

Dec 6,2023 | 17:48

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు ప్రజాశక్తి-రైల్వేకోడూరు : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో గత మూడు రోజులుగా మీచోంగ్ తుఫాను కారణంగా 469 మంది రైతులకు…

గుండె సంబంధిత సమస్యలపై అవగాహన కార్యక్రమం

Dec 6,2023 | 14:16

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయిన పల్లె లోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో గుండె సంబంధిత సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల శాంతిరాం సూపర్ స్పెషాలిటీ…

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

Dec 6,2023 | 13:06

ప్రజాశక్తి – బి.కొత్తకోట : ఆధునిక మనువు,భారత రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్.అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేద్దామని బాస్ జిల్లా కార్యదర్శి సింగన్న పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.బుధవారం…

మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

Dec 5,2023 | 21:11

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ మండలంలోని నూనెవారిపల్లె వద్ద ఇటీవల విద్యుదాఘాతంతో మతి చెందిన మున్సిపల్‌ కార్మికుడు శ్రీనివాసులుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియాను మంగళ వారం చైర్మన్‌…

కార్పొరేట్లకు కొమ్మకాస్తున్న కేంద్రం

Dec 5,2023 | 21:09

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యాపా రస్తులకు, బ్యాంక్‌ దోపిడీదారులకు కొమ్ము కాస్తోం దని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు అన్నారు. మంగళవారం…

ముంచిన ‘మిచౌంగ్‌’

Dec 5,2023 | 21:05

ఉమ్మడి జిల్లాలో మిచౌంగ్‌ తుపాన్‌ బీభత్సం సృష్టించింది. కడప, అన్నమయ్య జిల్లాల్లో వేలాది ఎకరాలకు అపార నష్టాన్ని కలిగించింది. నీట మునిగిన వ్యవసాయ పంటలు, నేలకొరిగిన ఉద్యాన…