ముంచిన ‘మిచౌంగ్’
ఉమ్మడి జిల్లాలో మిచౌంగ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. కడప, అన్నమయ్య జిల్లాల్లో వేలాది ఎకరాలకు అపార నష్టాన్ని కలిగించింది. నీట మునిగిన వ్యవసాయ పంటలు, నేలకొరిగిన ఉద్యాన…
ఉమ్మడి జిల్లాలో మిచౌంగ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. కడప, అన్నమయ్య జిల్లాల్లో వేలాది ఎకరాలకు అపార నష్టాన్ని కలిగించింది. నీట మునిగిన వ్యవసాయ పంటలు, నేలకొరిగిన ఉద్యాన…
అరటి తోటలను పరిశీస్తున్న జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ కొరముట్ల ప్రజాశక్తి రైల్వేకోడూరు : మీచోంగ్ తుఫాన్ కారణంగా పుల్లంపేట, ఓబులవారిపల్లి, కోడూరు మండలాలలో గత మూడు…
7న జిల్లాలో కేంద్ర కరువు బందం పర్యటనప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఈ నెల 7వ తేదీన కేంద్ర కరువు బందం పర్యటించనుందని కలెక్టర్…
ప్రజాశక్తి-రాయచోటి సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు చేసే వరకూ పోరాటాం చేస్తామని యుటిఎఫ్ నూతన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబిర్ అన్నారు. అన్నమయ్య…
ప్రజాశక్తి-రాయచోటి మిచౌంగ్ తుపాన్ను ఎదుర్కొనేందుకు జిల్లాలో పకడ్బం దీగా చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశాల మేరకు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కలెక్టర్ గిరీష అధికారులను ఆదేశించారు. బంగాళా…
ప్రజాశక్తి-వీరబల్లి మండలంలోని ప్రజలు మిచౌంగ్ తుఫాన్తో అప్రమత్తంగా ఉండాలని ఎంపిడిఒ మల్లీశ్వరి, ఇఒపిఆర్డి రామచంద్రారెడ్డిలు తెలిపారు. సోమవారం ఎంపిడిఒ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం…
ప్రజాశక్తి-కలికిరి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక మండల కేంద్రం లోని మదనపల్లిరోడ్డులో గల సిఎల్ఆర్సి భవనంలో నియోజకవర్గంలో…
ప్రజాశక్తి- రైల్వేకోడూరు మిచౌంగ్ తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని బాలపల్లి-కుక్కలదొడ్డి మార్గమధ్యలోని జాతీయ రహదారి ప్రక్కన జలపాతంలా వరద…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ ఉద్యోగ, ఉపాధ్యాయులను చిన్న చూపు చూసిన తెలంగాణా ప్రభుత్వానికి ఎన్నికల ఫలితాలు చెంప పెట్టు లాంటివని, దీన్ని గుణ పాఠంగా తీసుకుని మన ముఖ్యమంత్రి…