అన్నమయ్య-జిల్లా

  • Home
  • నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : టిడిపి

అన్నమయ్య-జిల్లా

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : టిడిపి

Dec 8,2023 | 20:57

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ మిచౌంగ్‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం అందించాలని రాజంపేట టిడిపి పార్లమెంట్‌ అభ్యర్థి గంటా నరహరి డిమాండ్‌ చేశారు.…

తులసి రెడ్డిని కలిసిన అత్తింజేరి శ్రీనాథ్

Dec 8,2023 | 14:48

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ ఎన్.తులసి రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు అత్తింజేరి శ్రీనాథ్ శుక్రవారం…

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : ఘంటా నరహరి

Dec 8,2023 | 14:47

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మిచౌంగ్ తుఫాను కారణంగా నరక నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం అందించాలని రాజంపేట టిడిపి పార్లమెంట్ అభ్యర్థి ఘంటా నరహరి…

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : వ్య.కా.స

Dec 7,2023 | 21:09

ప్రజాశక్తి-ఓబులవారిపల్లె మిచౌంగ్‌ తుపాన్‌ బీభత్సం వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జయరామయ్య డిమాండ్‌ చేశారు. గురువారం మిచౌంగ్‌ తుపాన్‌…

మహిళల అభివద్ధికి పెద్దపీట : కలెక్టర్‌

Dec 7,2023 | 21:07

ప్రజాశక్తి – రాయచోటి మహిళల అభివద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఉన్నతి – మహిళాశక్తి పథకం…

రాజంపేటలో సినీనటి అనసూయ సందడి

Dec 7,2023 | 21:06

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ చెన్నై వారి ఎంజిఆర్‌ నూతన వస్త్రాలయ ప్రారంభోత్సవం గురువారం పాత బస్టాండ్‌ సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీనటి…

రూ.15 వేలు నష్టపరిహారం చెల్లించాలి : జనసేన

Dec 7,2023 | 21:05

ప్రజాశక్తి-మదనపల్లి తుపాను ధాటికి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేలు నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్‌ చౌదరి అన్నారు. గురువారం తహశీల్దారు…

పకడ్బందీగా పంట నష్టాల గణన : కలెక్టర్‌

Dec 6,2023 | 20:56

ప్రజాశక్తి-రాయచోటి మిచౌంగ్‌ తుపాను వల్ల దెబ్బతిన్న పంట నష్టాల గణనను పకడ్బందీగా చేయాలని వ్యవసాయ, ఉద్యానవన అధికారులను కలెక్టర్‌ గిరీష ఆదేశించారు. ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం కలెక్టర్‌…

ముస్లిం, మైనార్టీల ద్రోహి సిఎం జగన్‌ :’నల్లారి’

Dec 6,2023 | 20:55

ప్రజాశక్తి-పీలేరు ముస్లిం, మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన వేల కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించి రాష్ట్ర ముస్లిం, మైనారిటీలకు తీరని ద్రోహం చేసిన సిఎం జగన్మోహన్‌రెడ్డికి…