అన్నమయ్య-జిల్లా

  • Home
  • యువతను క్రీడలలో ప్రోత్సహిస్తున్నాం

అన్నమయ్య-జిల్లా

యువతను క్రీడలలో ప్రోత్సహిస్తున్నాం

Dec 3,2023 | 20:55

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో యువతీ, యువకులకు అందుబాటులో ఉంటూ ి క్రీడల తోపాటు యువతను అన్ని రంగాలను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని జిల్లా స్పోర్ట్స్‌ అధికారి…

జర్నలిస్టులకు ఉచిత ఇంటి స్థలాలు కేటాయించాలి

Dec 3,2023 | 20:54

పీలేరు : జర్నలిస్టులకు ఉచిత ఇంటి స్థలాలతో పాటు వారి పిల్లలకు ఉచిత విద్యను అందించే జిఒ తీసుకు వచ్చేలా చూడాలని పంచాయితీరాజ్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌…

తప్పుల్లేని ఓటరు జాబితాను సిద్దం చేయండి :టిడిపి

Dec 3,2023 | 20:44

ప్రజాశక్తి- వీరబల్లి : టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు మండలంలోని సానిపాయి గ్రామంలో బూత్‌ నెంబర్‌ 233,234 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. బిఎల్‌ఒల దగ్గర ఉన్న…

జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు- టిడిపి మాజీ ఎమ్మెల్సీ బిటెక్‌ రవి

Dec 2,2023 | 21:04

ప్రజాశక్తి – కడప అర్బన్‌ తనను పోలీసులతో కిడ్నాప్‌ చేయించి స్థాయిని ముఖ్యమంత్రి వై .ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకున్నారని, ఆయనకు రాబోయే ఎన్నికల్లో…

యువత లక్ష్యసాధన దిశగా ముందుకెళ్లాలి

Dec 2,2023 | 20:59

ప్రజాశక్తి – రాయచోటి యువత ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళితే అనుకున్నది సాధించవచ్చునని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌, ఎంపీ మిథున్‌రెడ్డి…

జిల్లా కౌన్సిల్‌ సమావేశం జయప్రద చేయండి

Dec 2,2023 | 20:57

ప్రజాశక్తి – రాయచోటి ఆదివారం నిర్వహించబోయే యుటిఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశం విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ పిలుపునిచ్చారు. శనివారం రాయచోటిలో యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో…

ఇవిఎం ప్రదర్శన కేంద్రం ప్రారంభం

Dec 2,2023 | 20:56

ప్రజాశక్తి- రాయచోటి ఇవిఎంల ద్వారా ఓటు వేసే విధానాన్ని ఓటర్లకు వివరించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇవిఎం ప్రదర్శన కేంద్రాన్ని శనివారం కలెక్టర్‌ గిరీష పిఎస్‌ ప్రారంభించారు.…

ముస్లింల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం :’చమర్తి’

Dec 2,2023 | 20:54

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ముస్లిం మైనార్టీల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని టిడిపి రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు అన్నారు. శనివారం పట్టణ శివారులోని ఓ కల్యాణ మండపంలో…

హార్శిలీహిల్స్ లో ఓటరు జాబితా క్యాంపెయిన్

Dec 2,2023 | 13:22

వీఆర్వో నరేంద్ర వెల్లడి ప్రజాశక్తి – బి.కొత్తకోట : రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టే ఉద్దేశంతో స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసింది. శనివారం…