అన్నమయ్య-జిల్లా

  • Home
  • అవుట్‌ సోర్సింగ్‌, ట్రైనీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి – సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి, ఓబులు

అన్నమయ్య-జిల్లా

అవుట్‌ సోర్సింగ్‌, ట్రైనీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి – సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి, ఓబులు

Dec 13,2023 | 21:28

ప్రజాశక్తి -ఓబులవారిపల్లి ఎపిఎండిసిలో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌, ట్రైనీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీ, ఓబులు పేర్కొన్నారు. బుధవారం మంగంపేట బ్రాంచ్‌లో పోరాట కమిటీ…

భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి

Dec 13,2023 | 21:27

ప్రజాశక్తి-రాయచోటి భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయడమే కాక కేసుల సత్వర పరిష్కా రానికి ప్రతి మండలానికి ఒక కోర్టును ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థను పటిష్టం…

ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ కుర్చీ కోసం కోల్డ్ వార్

Dec 10,2023 | 21:00

సూపరింటెండ్‌ెం కుర్చీ కోసం కుమ్ములాట ప్రజాశక్తి – రాయచోటి జిల్లా కేంద్రంలోని రాయచోటి ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండ్‌ెం కుర్చీ కోసం కుమ్ములాట తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం పని చేస్తున్న…

రాహుకేతువులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుపిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి

Dec 10,2023 | 20:53

ప్రజాశక్తి-పీలేరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయని, పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌. తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం పీలేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తొమ్మిదిన్నర…

‘మిషన్‌ ఇంద్రధనుస్సు’ను విజయవంతం చేద్దాం డిఎం అండ్‌ హెచ్‌ఒ

Dec 10,2023 | 20:51

డాక్టర్‌ కొండయ్యప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ శిశువుల్లో, గర్భిణుల్లో వంద శాతం వ్యాధినిరోదకతను పెంచే సరికొత్త, మిషన్‌ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని సమిష్టి కషితో జయప్రదం చేద్దాం అని…

విద్యార్థినులకు అవగాహన సదస్సు.

Dec 9,2023 | 15:42

ప్రజాశక్తి-కలకడ : ఏపీ సి ఆర్ పి ఎఫ్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ అనిత తెలిపారు. మండల కేంద్రమైన కలకడ కస్తూరిబా గాంధీ…

ఆక్రమణదారులను అదుపు చేయాలి – మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బిర్రు నెల్సన్‌ కుమార్‌

Dec 8,2023 | 21:10

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ జిల్లాలో ఆక్రమణదారులను అదుపు చేయకుంటే ఎస్‌సి, ఎస్‌టి కులాల వారి ఇళ్ల స్థలాలు, భూములు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని జిల్లా మాల…

ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన పూర్తి : జెసి

Dec 8,2023 | 21:01

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను పక్కాగా పరిశీలిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని…

అర్జీలను సత్వరం పరిష్కరించాలి : జెసి

Dec 8,2023 | 20:59

ప్రజాశక్తి-వాల్మీకిపురం ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద జగనన్నకు చెబుదాం కార్యక్రమం…