పల్నాడు

  • Home
  • మొండిగా వ్యవహరిస్తున్న లీజుదారు

పల్నాడు

మొండిగా వ్యవహరిస్తున్న లీజుదారు

Nov 28,2023 | 23:23

ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : తమ భవనాన్ని అక్రమ లీజుతో ఆక్రమించి వ్యాపారం చేస్తున్న పయనీర్‌ ఆటో మొబైల్స్‌ యాజమాన్యం తక్షణమే ఖాళీ చేయాలని పెన్షనర్లు…

ఈఆర్వోలతో కలెక్టర్‌ సమీక్ష

Nov 27,2023 | 23:36

పల్నాడు జిల్లా: ప్రత్యేక సారాంశ సవరణ-2024లో భాగంగా జాగ్రత్తగా క్లెయిమ్స్‌ పరిశీలన చేసి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌ సంబంధిత అధికారులను ఆదే శించారు. సోమవారం…

తూనికలు,కొలతల మోసాలపై జాగ్రత్త

Nov 27,2023 | 23:31

పల్నాడు జిల్లా: తూనికలు కొలతల మోసాలపట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని లీగల్‌ మెట్రాలజీ పల్నాడు జిల్లా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఎన్‌.అల్లురయ్య అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరవుపేట…

పొలాలను ఖాళీగా ఉంచొద్దు

Nov 27,2023 | 23:30

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పొలాలను ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ, తక్కువ కాలపరిమితిగల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని అధికా రులను పల్నాడు…

బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Nov 27,2023 | 23:28

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అనారోగ్య సమస్యలతో బాధప డుతున్న బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో సోమ వారం వెలుగు చూసిం…

రూ.11.58 లక్షల సరుకు స్వాధీనం

Nov 27,2023 | 23:27

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పశర్లపాడులోని లక్ష్మీప్రసన్న ఫెర్టిలైసెర్స్‌, విఘ్నేశ్వర ఫెర్టిలైసెర్స్‌ షాపుల్లో విజిలెన్స్‌ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు.…

ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

Nov 27,2023 | 23:25

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ‘ఆడుదాం ఆంధ్ర’ ఆటల పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌,…

ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి పోరాటాలు

Nov 27,2023 | 23:21

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రభుత్వ విద్యా రంగ బలోపేతానికి ఉపాధ్యా యుల సమస్యల పరిష్కా రానికి ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) నిరంతరం పోరాటాలు చేస్తూనే…

సంక్షేమ పథకాలను వినియోగించుకోండి

Nov 27,2023 | 00:31

పల్నాడు జిల్లా : కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వి నియోగం చేసుకుంటూ అభివృద్ధి బాటలో పయనించాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. కేంద్ర నుంచి వచ్చిన…