పల్నాడు

  • Home
  • మే 4న ‘కాశీ నగర్‌ 1947’ విడుదల

పల్నాడు

మే 4న ‘కాశీ నగర్‌ 1947’ విడుదల

Mar 9,2024 | 23:14

ప్రజాశక్తి-సత్తెనపల్లి : శ్రీగణేష్‌ దేవి మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రకరించిన ‘కాశీ నగర్‌ 1947’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ హైదరాబాదులోని డిజి…

సిపిఎం అభిమాని సత్యాదేవి మృతి

Mar 9,2024 | 23:12

నివాళులర్పిస్తున్న గుంటూరు విజరుకుమార్‌, ఇతర నాయకులు… ఇన్‌సెట్లో సత్యాదేవి (ఫైల్‌) ప్రజాశక్తి – చిలకలూరిపేట : మండలంలోని మానుకొండు వారిపాలేనికి చెందిన సిపిఎం అభిమాని తియ్యగూర సత్యాదేవి…

రోడ్డు పనులకు బ్రేకులు

Mar 9,2024 | 23:11

అధ్వానంగా తయారైన రహదారి ప్రజాశక్తి – బెల్లంకొండ : ఏళ్ల తరబడి తాము పడుగున్న ప్రయాణ ప్రయాసలు ఇక ఉండబోమని జనం సంతోషించినా అంతరం వారి ప్రయాణం…

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Mar 8,2024 | 23:55

సత్తెనపల్లిలో బైక్‌ ర్యాలీలో మంత్రి రాంబాబు, మహిళలు ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : మహిళా సాధికారితే తమ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర నీటి పారుదల శాఖ…

లారీకింద పడి ఇద్దరు కార్పెంటర్లు మృతి

Mar 8,2024 | 23:52

ప్రజాశక్తి – దాచేపల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్పెంటర్లు దుర్మరణం పాలైన ఘటన దాచేపల్లి మండలం తంగెడ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..…

టిడిపిలో నేతల్లో దిగులు, గుబులు

Mar 8,2024 | 23:51

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం జరుగుతోంది.…

శైవక్షేత్రాల కిటకిట

Mar 8,2024 | 23:48

కోటప్పకొండ వద్ద విద్యుత్‌ ప్రభలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు, పల్నాడు జిల్లాలోని శైవక్షేత్రాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పలు శైవక్షేత్రాలు…

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం: ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

Mar 7,2024 | 22:57

వినుకొండ: ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు తాను సిద్ధమని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ…

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా? ఎమ్మెల్యేకు జివి సవాల్‌

Mar 7,2024 | 22:55

వినుకొండ: ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నెంబర్‌-1 చీటర్‌ అని, టిడిపి పాలనలో నిలిచిపోయిన పనులు చేసి అన్ని తానే చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తు న్నారని పల్నాడు…