పల్నాడు

  • Home
  •  ‘విదేశీ విద్యా దీవెన’ కింద రూ.1.58 కోట్లు

పల్నాడు

 ‘విదేశీ విద్యా దీవెన’ కింద రూ.1.58 కోట్లు

Dec 20,2023 | 23:52

మెగా చెక్కు ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, జడ్పి చైర్‌ పర్సన్‌ తదితరులు పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద…

26 నుండి ఆడుదాం ఆంధ్ర పోటీలు

Dec 20,2023 | 23:53

క్రీడా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఈనెల 26 నుండి ఫిబ్రవరి 10వ తేది వరకు 47 రోజులు పాటు నిర్వహించే ‘ఆడుదాం…

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి

Dec 20,2023 | 23:51

అమరావతి: ఇటీవల కురిసిన మిచాంగ్‌ తుపాను కారణంగా మండలంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో అమరావతి మండల పరిధిలోని మునుగోడు, నరుకుళ్ళపాడు సచివాలయ…

చిరుధాన్యాలతో జీవితం సుఖమయం

Dec 20,2023 | 23:51

ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న వీసీ ప్రజాశక్తి – ఎఎన్‌యు : నేటి ఆధునిక సమాజంలో వస్తున్న మార్పుల్లో భాగంగా సుఖమయ జీవనానికి చిరుధాన్యాల తోడ్పాటు అవసరమని ఆచార్య…

 మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

Dec 20,2023 | 23:46

మున్సిపల్‌ మేనేజర్‌కు నోటీస్‌ అందజేస్తున్న సిఐటియు నాయకులు మాచర్ల్ల: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, కార్మికుల…

జోలె పట్టిన అంగన్వాడీ అమ్మ

Dec 20,2023 | 23:45

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారానికి 9వ రోజుకు చేరింది. ఇన్ని రోజులుగా తాము పోరాడుతున్నా ప్రభుత్వం స్పందిం…

ఎన్‌ఇపిని విద్యార్థులు ప్రతిఘటించాలి

Dec 20,2023 | 23:33

 జాషువా విజ్ఞాన కేంద్రంలో మాట్లాడుతున్న కెఎస్‌ లక్ష్మణరావు  గుంటూరు: పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఇపి) విద్యార్థులు ప్రతిఘటించాలని ఎమ్మెల్సీ కెఎస్‌…

మాసికలతో మమ..!లక్ష్మీపురం రోడ్డు పనులు శిలాఫలకం

Dec 20,2023 | 00:13

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా గుంటూరులో అభివృద్ధి పనులు వేగం పుంజుకోవడం లేదు. గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేమీ చేపట్టలేదు. రూ.168…