పల్నాడు

  • Home
  • రక్త హీనత నివారణతో సంపూర్ణ ఆరోగ్యం

పల్నాడు

రక్త హీనత నివారణతో సంపూర్ణ ఆరోగ్యం

Mar 4,2024 | 00:09

సమావేశంలో మాట్లాడుతున్నకలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌ పల్నాడు జిల్లా:  రక్త హీనత నివారణ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఉండేందుకు అవకాశం ఉంటుం దని జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌…

వైట్‌ కాలర్‌ క్రిమినల్‌.. ప్రత్తిపాటి పుల్లారావు : మల్లెల రాజేష్‌

Mar 2,2024 | 15:32

ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు) : తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు శాఖల మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైట్‌ కాలర్‌ క్రిమినల్‌గా అవతరించారని వైసిపి చిలకలూరిపేట…

ఐదు చోట్ల తొలగని ప్రతిష్టంభన

Mar 1,2024 | 23:57

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. పెదకూరపాడు, గురజాల, నర్సరావుపేట, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో…

ఎసిబి వలలో అసిస్టెంట్‌ ఇంజినీరు

Mar 1,2024 | 23:54

నగదుతో పట్టుబడిన ఎఇ శివరామకృష్ణ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ఒక కాంట్రాక్టర్‌ నుంచి భారీగా లంచం తీసుకుంటుండగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం…

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 | 23:52

గుంటూరులో పరీక్షకు వెళుతున్న విద్యార్థులు నరసరావుపేటలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న జెసి శ్యాంప్రసాద్‌ ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి…

పల్నాడులో 1,22,000 ‘ఆరోగ్య శ్రీ’ కార్డులు పెండింగ్‌

Mar 1,2024 | 23:50

‘నగరోదయం’లో భాగంగా సత్తెనపల్లిలో ఇళ్ళ రిజిస్ట్రేషన్‌ పత్రాలు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ సత్తెనపల్లి రూరల్‌: పల్నాడు జిల్లాలో లక్షా ఇరవై రెండు వేల ఆరోగ్య శ్రీకార్డులు పెండింగ్‌లో…

క్షుణ్ణంగా పరిశీలించే పంపుతున్నాం

Mar 1,2024 | 23:47

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫామ్‌ 6, 7, 8 దరఖాస్తులను పరిష్కరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్‌…

అన్నం పెడుతున్నా అర్ధాకలే..!

Mar 1,2024 | 23:45

ప్రజాశక్తి – చిలకలూరిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బడిగా రాగానే రాగిజావతోపాటు మధ్యాహ్నం వేళ భోజనం అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి బిల్లులు,…

34,652 మందికి రూ.32.57 కోట్ల విద్యాదీవెన

Mar 1,2024 | 23:44

విద్యార్థులకు మెగా చెక్కును అందిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శిశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వైఎస్‌ఆర్‌ విద్యాదీవెన త్రైమాసిక నగదును ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం కృష్ణా జిల్లా,…