పల్నాడు

  • Home
  • పల్నాడులో 1,22,000 ‘ఆరోగ్య శ్రీ’ కార్డులు పెండింగ్‌

పల్నాడు

పల్నాడులో 1,22,000 ‘ఆరోగ్య శ్రీ’ కార్డులు పెండింగ్‌

Mar 1,2024 | 23:50

‘నగరోదయం’లో భాగంగా సత్తెనపల్లిలో ఇళ్ళ రిజిస్ట్రేషన్‌ పత్రాలు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ సత్తెనపల్లి రూరల్‌: పల్నాడు జిల్లాలో లక్షా ఇరవై రెండు వేల ఆరోగ్య శ్రీకార్డులు పెండింగ్‌లో…

క్షుణ్ణంగా పరిశీలించే పంపుతున్నాం

Mar 1,2024 | 23:47

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫామ్‌ 6, 7, 8 దరఖాస్తులను పరిష్కరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్‌…

అన్నం పెడుతున్నా అర్ధాకలే..!

Mar 1,2024 | 23:45

ప్రజాశక్తి – చిలకలూరిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బడిగా రాగానే రాగిజావతోపాటు మధ్యాహ్నం వేళ భోజనం అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి బిల్లులు,…

34,652 మందికి రూ.32.57 కోట్ల విద్యాదీవెన

Mar 1,2024 | 23:44

విద్యార్థులకు మెగా చెక్కును అందిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శిశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వైఎస్‌ఆర్‌ విద్యాదీవెన త్రైమాసిక నగదును ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం కృష్ణా జిల్లా,…

వేసవిలో తాగునీటికి ఇబ్బంది రానివ్వొద్దు : కలెక్టర్‌

Mar 1,2024 | 23:43

దేచవరం సచివాలయంలో సిబ్బందితో మాట్లాడుతున్న జెసి ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : గ్రామోదయం నవోదయం కార్యక్రమంపై శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌…

కార్మికులంతా సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరాలి

Mar 1,2024 | 23:41

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు ప్రజాశక్తి-సత్తెనపల్లి : ప్రతి భవనిర్మాణ కార్మికుడు సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భవన ఇతర నిర్మాణ…

ఎన్నికల్లో ప్రత్యేకహోదా, విభజన హామీలు ఎజెండాగా ఉండాలి : వైసిపి, టిడిపి, జనసేన విధానం వెల్లడించాలి  : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విశ్రీనివాసరావు 

Mar 1,2024 | 18:29

 మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో జెఎసి నాయకులను పరామర్శిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – మంగళగిరి …

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

Mar 1,2024 | 15:15

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జిల్లాలో…

నగరోదయంలో పల్నాడు జిల్లా కలెక్టర్

Mar 1,2024 | 12:23

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : సత్తెనపల్లి పట్టణంలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ నగరోదయం కార్యక్రమం పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో బాలికలు రక్తహీనత తో బాధపడుతున్నారని దీన్ని…