పల్నాడు

  • Home
  • ఇప్పటి శంకుస్థాపనా రాజకీయ లబ్ధి కోసమే

పల్నాడు

ఇప్పటి శంకుస్థాపనా రాజకీయ లబ్ధి కోసమే

Jan 31,2024 | 19:59

వరికపూడిశెల నిర్మాణ పనులు ప్రారంభించాలని నినాదాలు చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా: పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరికపూడిసెల ప్రాజెక్టు 70 ఏళ్లుగా పల్నాడు…

అక్రమాల సర్వేయర్లపై చర్యలకు డిమాండ్‌

Jan 31,2024 | 00:36

ఎఒ చంద్రారెడ్డికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు పల్నాడు జిల్లా: రీ సర్వే సందర్భంగా చిన్న సన్నకారు రైతుల భూములను తక్కువ ఉన్న వారికి ఎక్కువుగా, ఎక్కువ ఉన్న…

కౌలు కోసం 8 నెలలుగా

Jan 31,2024 | 00:35

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లింపుల్లో ఏడునెలలుగా జాప్యం జరుగుతోంది. తమకు కౌలు చెల్లింపులు చేయాలని పలువురు రైతులు దాఖలు చేసిన…

సెంటు భూముల రిజిస్ట్రేషన్‌పై రైతుల ఆగ్రహం

Jan 31,2024 | 00:34

తుళ్లూరు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం ఇస్తున్న రైతులు, మహిళలు ప్రజాశక్తి – తుళ్లూరు : రాజధాని అమరావతిలో సెంటు స్థలం రిజిస్ట్రేషన్‌ వ్యవహారంపై రైతులు మండిపడుతున్నారు.…

రైతు ఆత్మహత్యల నివారణకు కృషి చేయాలి : కలెక్టర్‌

Jan 31,2024 | 00:33

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రబీలో సాగైన అన్ని పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేయాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌…

కొత్త పనులకు నిధుల్లేవు..!

Jan 31,2024 | 00:32

మాట్లాడుతున్న కత్తెర హెనీ క్రిస్టినా ప్రజాశక్తి-గుంటూరు : జిల్లా పరిషత్‌ నిధులతో చేపట్టి పనులకు సంబంధించి పురోగతిపై ఆయా శాఖలు నివేదిక ఇవ్వాలని అధికారులను జెడ్పీ చైర్‌పర్సన్‌…

దుర్గారావు మృతిపై గవర్నర్‌కు ఫిిర్యాదు చేస్తాం

Jan 31,2024 | 00:31

దుర్గారావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న అర్జున విజయపురిసౌత్‌: దుర్గారావు మతి పై గవర్నర్‌ కు పిర్యాదు చేస్తామని రాష్ట్ర మత్యకారుల సంఘం అధ్యక్షుడు నడకుడితి అర్జున అన్నారు.…

పత్తి గోదాములో మంటలు

Jan 31,2024 | 00:30

ప్రజాశక్తి – క్రోసూరు : మండల కేంద్రమైన క్రోసూరులోని పోలీస్‌స్టేషన్‌ దారిలో ఉన్న ఓ పత్తి గోదాములో మంగళవారం మంటలు రేగి అందులోని పత్తి పంట దగ్ధమైంది.…

నేటి సాయంత్రానికి ప్రాథమిక నివేదిక

Jan 31,2024 | 00:29

ప్రజాశక్తి – దుగ్గిరాల : మండల కేంద్రమైన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదంపై విచారణ కమిటీ బృందం మంగళవారం పరిశీలించింది. ప్రమాదంపై విచారణ…