ఇప్పటి శంకుస్థాపనా రాజకీయ లబ్ధి కోసమే
వరికపూడిశెల నిర్మాణ పనులు ప్రారంభించాలని నినాదాలు చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా: పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరికపూడిసెల ప్రాజెక్టు 70 ఏళ్లుగా పల్నాడు…
వరికపూడిశెల నిర్మాణ పనులు ప్రారంభించాలని నినాదాలు చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా: పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరికపూడిసెల ప్రాజెక్టు 70 ఏళ్లుగా పల్నాడు…
ఎఒ చంద్రారెడ్డికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు పల్నాడు జిల్లా: రీ సర్వే సందర్భంగా చిన్న సన్నకారు రైతుల భూములను తక్కువ ఉన్న వారికి ఎక్కువుగా, ఎక్కువ ఉన్న…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లింపుల్లో ఏడునెలలుగా జాప్యం జరుగుతోంది. తమకు కౌలు చెల్లింపులు చేయాలని పలువురు రైతులు దాఖలు చేసిన…
తుళ్లూరు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం ఇస్తున్న రైతులు, మహిళలు ప్రజాశక్తి – తుళ్లూరు : రాజధాని అమరావతిలో సెంటు స్థలం రిజిస్ట్రేషన్ వ్యవహారంపై రైతులు మండిపడుతున్నారు.…
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రబీలో సాగైన అన్ని పంటలను ఈ-క్రాప్లో నమోదు చేయాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్…
మాట్లాడుతున్న కత్తెర హెనీ క్రిస్టినా ప్రజాశక్తి-గుంటూరు : జిల్లా పరిషత్ నిధులతో చేపట్టి పనులకు సంబంధించి పురోగతిపై ఆయా శాఖలు నివేదిక ఇవ్వాలని అధికారులను జెడ్పీ చైర్పర్సన్…
దుర్గారావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న అర్జున విజయపురిసౌత్: దుర్గారావు మతి పై గవర్నర్ కు పిర్యాదు చేస్తామని రాష్ట్ర మత్యకారుల సంఘం అధ్యక్షుడు నడకుడితి అర్జున అన్నారు.…
ప్రజాశక్తి – క్రోసూరు : మండల కేంద్రమైన క్రోసూరులోని పోలీస్స్టేషన్ దారిలో ఉన్న ఓ పత్తి గోదాములో మంగళవారం మంటలు రేగి అందులోని పత్తి పంట దగ్ధమైంది.…
ప్రజాశక్తి – దుగ్గిరాల : మండల కేంద్రమైన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదంపై విచారణ కమిటీ బృందం మంగళవారం పరిశీలించింది. ప్రమాదంపై విచారణ…