పల్నాడు

  • Home
  • రెక్కలు ముక్కలు చేసుకునే మాకు పథకాల రద్దా?

పల్నాడు

రెక్కలు ముక్కలు చేసుకునే మాకు పథకాల రద్దా?

Feb 28,2024 | 23:58

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం తగదని భవన నిర్మాణ కార్మిక…

ప్రభుత్వం స్పందించకుంటే మహాధర్నాలు

Feb 28,2024 | 23:57

ప్రజాశక్తి-ముప్పాళ్ల : తమకిచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్‌ఎ) సంఘం (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్‌ బందగీసాహెబ్‌ విమర్శించారు.…

సమన్వయకర్తల మార్పు

Feb 28,2024 | 23:54

కిలారు రోశయ్య, అంబటి మురళీకృష్ణ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : వైసిపి సమన్వయకర్తల్లో మళ్లీ మార్పులు జరిగాయి. గుంటూరు లోక్‌సభకు ఇటీవల ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకట…

నాయకురాలు నాగమ్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

Feb 28,2024 | 23:52

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వచ్చే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకురాలు నాగమ్మ అవార్డులను 7వ తేదీన ప్రదానం చేస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్‌…

రైతుభరోసా, సున్నా వడ్డీ నిధులు విడుదల

Feb 28,2024 | 23:51

గుంటూరులో మెగా చెక్కు అందచేస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అధిక పంట ఉత్పాదకత కోసం, నాణ్యమైన వ్యవసాయ వనరులను సమయానుకూలంగా కొనుగోలు…

విధులు బహిష్కరించిన పారిశుధ్య కార్మికులు

Feb 28,2024 | 12:31

విధులలో మృతి చెందిన పారిశుధ్య కుటుంబానికి  న్యాయం చేయాలంటూ ఆందోళన ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కొద్ది రోజుల క్రితం విధులలో ఉండగా మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్ ప్రమాదవశాత్తు…

టెట్‌కు తొలిరోజు 86.75 శాతం హాజరు

Feb 27,2024 | 23:41

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-2024 పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా పరీక్ష జరిగింది.…

రద్దీ చూసి.. ధర దిగ్గోసి..

Feb 27,2024 | 23:39

మిర్చి యార్డులో టిక్కీలు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో 10 రోజులుగా రద్దీ కొనసాగుతోంది. ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మంగళవారం…

ఇసుక తవ్వితే కఠిన చర్యలు : కలెక్టర్‌

Feb 27,2024 | 23:38

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : జిల్లాలోని అన్ని ఇసుక రీచ్‌లలో తవ్వకాలను నిలిపేస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు.…