రెక్కలు ముక్కలు చేసుకునే మాకు పథకాల రద్దా?
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం తగదని భవన నిర్మాణ కార్మిక…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం తగదని భవన నిర్మాణ కార్మిక…
ప్రజాశక్తి-ముప్పాళ్ల : తమకిచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఎ) సంఘం (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ బందగీసాహెబ్ విమర్శించారు.…
కిలారు రోశయ్య, అంబటి మురళీకృష్ణ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : వైసిపి సమన్వయకర్తల్లో మళ్లీ మార్పులు జరిగాయి. గుంటూరు లోక్సభకు ఇటీవల ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకట…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వచ్చే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకురాలు నాగమ్మ అవార్డులను 7వ తేదీన ప్రదానం చేస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్…
గుంటూరులో మెగా చెక్కు అందచేస్తున్న కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి తదితరులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అధిక పంట ఉత్పాదకత కోసం, నాణ్యమైన వ్యవసాయ వనరులను సమయానుకూలంగా కొనుగోలు…
విధులలో మృతి చెందిన పారిశుధ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కొద్ది రోజుల క్రితం విధులలో ఉండగా మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్ ప్రమాదవశాత్తు…
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్-2024 పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా పరీక్ష జరిగింది.…
మిర్చి యార్డులో టిక్కీలు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో 10 రోజులుగా రద్దీ కొనసాగుతోంది. ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మంగళవారం…
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ ఎల్.శివశంకర్ ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : జిల్లాలోని అన్ని ఇసుక రీచ్లలో తవ్వకాలను నిలిపేస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ తెలిపారు.…