పల్నాడు

  • Home
  • మార్పు కనపడేలా ఏకాగ్రతతో పనిచేయాలి

పల్నాడు

మార్పు కనపడేలా ఏకాగ్రతతో పనిచేయాలి

Jan 20,2024 | 00:05

పల్నాడు జిల్లా: జిల్లాలో వినూనత్నంగా చేపట్టిన గ్రామోదయం, నగరోదయం కార్య క్రమంలో మండల ప్రత్యేక అధికారులు గుర్తించిన పనులపై తగిన ఉత్తర్వులు జారీచేసి పనులు త్వరితగతిన పూర్త…

‘బీసీలను మోసం చేస్తున్న జగన్‌’

Jan 19,2024 | 01:00

సత్తెనపల్లి రూరల్‌: బీసీలను జగన్మోహన్‌ రెడ్డి మోసం చేస్తున్నారని సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల లో జయహౌ బీసీ…

ఇళ్ల లబ్ధిదారుల రుణాలకు వడ్డీ జమ

Jan 19,2024 | 00:56

గుంటూరు కలెక్టరేట్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌, తదితరులు నరసరావుపేటలో లబ్ధిదార్లకు మెగా చెక్కును అందిస్తున్న పల్నాడు కలెక్టర్‌ ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా…

అంగన్వాడీల రివర్స్‌ నోటీసులు

Jan 19,2024 | 00:52

  వినుకొండ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుకొని అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేసి సమ్మె చేస్తుంటే వైసిపి ప్రభుత్వం అంగన్వాడీ మహిళల పట్ల…

అంగన్‌వాడీలకు మద్దతుగా 20న రాస్తారోకోలు

Jan 19,2024 | 00:43

మాట్లాడుతున్న నేతాజి ప్రజాశక్తి-గుంటూరు : అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు మద్దతుగా 20వ తేదీ జిల్లా, మండల కేంద్రాలలో రాస్తారోకోలు నిర్వహిస్తామని కార్మిక, ప్రజా సంఘాల…

మిచౌంగ్‌ పరిహారం ఎప్పుడు?

Jan 17,2024 | 23:10

తుపాను నీటిలో మునిగిన వరిపైరు (ఫైల్‌) ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను కబళించిన మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం…

చంద్రబాబు పాపం పండింది : రాంబాబు

Jan 17,2024 | 23:09

విలేకర్లతో మాట్లాడుతున్న మంత్రి రాంబాబు ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెలవరించటం చుస్తే చట్టం ముందు దోషులు…

దాడి వీడియోలిచ్చినా అరెస్టు చేయలేదెందుకు? : టిడిపి

Jan 17,2024 | 23:08

క్షతగాత్రులను పరామర్శిస్తున్న నాయకులు ప్రజాశక్తి – వినుకొండ :  టిడిపి మైనారిటీ నాయకులపై హత్యాయత్నానికి పాల్పడిన వైసిపి రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలని టిడిపి మైనార్టీ…

సూపర్వైజర్‌ ఓవరాక్షన్‌ – తిప్పికొట్టిన అంగన్వాడీలు

Jan 17,2024 | 23:05

సమ్మె శిబిరం వద్ద కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్న సూపర్‌వైజర్‌ ప్రజాశక్తి – అమరావతి : మండల కేంద్రమైన అమరావతిలోని సమ్మె శిబిరానికి బుధవారం ఐడిసిఎస్‌కు చెందిన ఓ…