గెలిచే ప్రయత్నం.. గెలుస్తాననే ధీమా..
బొల్లా బ్రహ్మనాయుడు (వైసిపి), జీవీ ఆంజనేయులు (టిడిపి), చెన్నా శ్రీనివాసరావు (కాంగ్రెస్) ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వినుకొండ నియోజకవర్గంలో టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్య ముఖాముఖి…
బొల్లా బ్రహ్మనాయుడు (వైసిపి), జీవీ ఆంజనేయులు (టిడిపి), చెన్నా శ్రీనివాసరావు (కాంగ్రెస్) ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వినుకొండ నియోజకవర్గంలో టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్య ముఖాముఖి…
గతనెల మాచర్లలో పలువురు వైసిపిని వీడి టిడిపిలో చేరుతున్న సందర్భం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసిపిలో తీవ్ర గందరగోళం పరిస్థితులు ఏర్పడుతున్నాయి.…
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్ : కుటుంబంలో జరిగే విషయాలకు రాజకీయ రంగు పూలమటం దుర్మార్గమని వైసిపి సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. ఆయన…
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి, వైసిపి మధ్య పోటీ నువ్వా నున్నా అన్నట్టుగా జరుగుతోంది. వైసిపి అభ్యర్ధి అంబటి రాంబాబు, ఎన్డిఎ కూటమి తరుపున…
పల్నాడు జిల్లా: ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి, కార్పొ రేట్ ల కోసం పనిచేస్తున్న బిజెపిని దేశం నుంచి తరిమికొట్టాలని రానున్న సార ్వ త్రిక ఎన్నికల్లో ఇండియా…
ప్రజాశక్తి-దుర్గి : ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు గాయపడగా, 50 మేకలు మృతి చెందాయి. దుర్గి మండలంలోని కాకిరాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాకిరాల…
మాదలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చుక్కా చంద్రపాల్,సిపిఎం, సిపిఐ నాయకులు సత్తెనపల్లి రూరల్ : విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపితో అంటకాగుతున్న…
పల్నాడు జిల్లా: జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదివారం పరిశీలించేందుకు సుడిగాలి పర్యటన చేశారు. పెదకూర పాడు జిల్లా పరిషత్ ఉన్నత…
శిక్షణలో పాల్గొన్న సిబ్బంది, పక్క చిత్రంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి ఎల్.శివ శంకర్ , నియోజకవర్గ ఆర్ఒ పల్నాడు: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్…