పల్నాడు

  • Home
  • ప్రభుత్వ భూమిని రూ.100 కోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యే

పల్నాడు

ప్రభుత్వ భూమిని రూ.100 కోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యే

Jan 25,2024 | 23:44

డిఆర్‌ఒకు వినతిపత్రం ఇస్తున్న అరవిందబాబు ప్రజాశక్తి – నరసరావుపేట : నియోజకవర్గ పరిధిలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.100 కోట్లకు ఎమ్మెల్యే అమ్ముకున్నారని టిడిపి…

ప్రశాంతంగా జీవించాల్సిన వారిని అవస్థల పాల్జేయొద్దు

Jan 25,2024 | 23:40

మాచర్లలో ధర్నా చేస్తున్న పెన్షనర్లు ప్రజాశక్తి – మాచర్ల : పెన్షనర్స్‌కు వివిధ రూపాల్లో చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించి ఆదుకోవాలని పెన్షనర్స్‌ అసోసియేషన్‌…

నామినేషన్‌ ప్రక్రియ వరకూ ఓటు నమోదుకు అవకాశం

Jan 25,2024 | 23:33

నరసరావుపేటలో ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాజ్యాంగం, ఎన్నికల సంఘం ఇచ్చిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌…

సాగును బాగు చేసుకునేందుకు పోరు

Jan 25,2024 | 23:30

గతేడాది గుంటూరులో ట్రాక్టర్‌ ర్యాలీ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా, ట్రేడ్‌…

మిర్చి యార్డుకు భారీగా సరుకు

Jan 25,2024 | 23:28

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు మిర్చి యార్డుకు గురువారం రైతులు టిక్కీలను భారీగా తీసుకువచ్చారు. వరుసగా మూడు రోజుల సెలవులు కావడంతో భారీగా సరుకు వచ్చిందని అధికారులు…

ఎమ్మెల్యే అనుచరుల నుండి ప్రాణహాని

Jan 25,2024 | 00:38

 ఎంపి విజయసాయిరెడ్డికి అధికార పార్టీకి చెందిన వ్యక్తి వీడియో సందేశం  పల్నాడు జిల్లా:  ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అను చరుల నుండి ప్రాణహాని ఉందని, హతమార్చేందుకు…

పెదపాలెంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభం

Jan 25,2024 | 00:31

అచ్చంపేట: పెదపాలెంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణంతో 8 గ్రామాల విద్యుత్‌ సమస్య తీరిందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. బుధవారం అచ్చంపేట మండలం పెదపాలెం…

ఇరు పార్టీ నేతల క్యూ

Jan 25,2024 | 00:27

తన వద్దకు వచ్చిన వారిలో మాట్లాడుతున్న శ్రీకృష్ణదేవరాయలు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎంపి పదవికి, వైసిపి సభ్యత్వానికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం నరసరావుపేట ఎన్జీవో…

అంగన్వాడీిల డిమాండ్లు సాధించాం

Jan 25,2024 | 00:27

వినుకొండ: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు 11 ఇంటిలో 10 డిమాండ్లను సాధించగలిగామని అంగ న్వాడి వర్కర్స్‌,హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లీశ్వరి అన్నారు.…