పల్నాడు

  • Home
  • మక్కెనకు రూ.40 లక్షలిచ్చాం : ఎమ్మెల్యే

పల్నాడు

మక్కెనకు రూ.40 లక్షలిచ్చాం : ఎమ్మెల్యే

Feb 27,2024 | 00:15

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రజాశక్తి – వినుకొండ : ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుకు తాను రూ.40 లక్షలిచ్చానని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు…

నేను, ఎంపీ కలిసి టిడిపిలో చేరతాం : మక్కెన

Feb 27,2024 | 00:14

మాట్లాడుతున్న మక్కెన మల్లికార్జునరావు, పక్కన జీవీ ఆంజనేయులు ప్రజాశక్తి – వినుకొండ : చంద్రబాబు ద్వారానే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని నమ్మి టిడిపిలో చేరుతున్నానని మాజీ ఎమ్మెల్యే…

40 ఏళ్లుగా ఎదురుచూపులే మిగిల్చారు..

Feb 25,2024 | 23:51

విలేకర్లతో మాట్లాడుతున్న రాధాకృష్ణ, తదితరులు ప్రజాశక్తి – చిలకలూరిపేట : వరికపూడిశెల ప్రాజెక్టు కోసం వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, కారంపూడి, గురజాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు…

గ్రూప్‌-2 పరీక్ష ప్రశాంతం

Feb 25,2024 | 23:47

గుంటూరులో టిజెపిఎస్‌ కాలేజీలో పరీక్షా కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న అభ్యర్థులు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పరీక్షల తీరును పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ ప్రజాశక్తి – గుంటూరు,…

యువత ఓటుతో అరాచకపాలనను అంతమొందించాలి

Feb 25,2024 | 23:46

నరసరావుపేట: నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు ఏపీ వారియర్స్‌ ఆధ్వర్యంలో మై ఫస్ట్‌ ఓటు ఫర్‌ సిబిఎన్‌ అనే కార్యక్రమాన్ని నిర్వ హించారు.ఈ కార్యక్రమానికి…

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Feb 25,2024 | 23:45

ప్రజాశక్తి-గుంటూరు : వచ్చేనెల 1వ తేదీ నుండి 20వ తేదీ వరకూ నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఇంటర్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రాక్టికల్స్‌…

అన్నదాతలపై కేంద్రం కిరాతకం

Feb 24,2024 | 00:26

గుంటూరు లో నిరసన తెలుపుతున్న రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు ప్రజాశక్తి – గుంటూరు, పల్నాడు జిల్లా : ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పోలీసులు జరిపిన…

రేపు గ్రూప్‌-2 పరీక్ష

Feb 24,2024 | 00:23

గుంటూరులో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈనెల ఆదివారం నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షలకు జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని…

శిశువులను అపహరిస్తే గుర్తించే అలారం

Feb 24,2024 | 00:19

ట్యాక్‌ను అందిస్తున్న సూపరింటెండెంట్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో శిశువుల అపహరణను అరికట్టేందుకు ప్రణాళికను రూపొందించినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌…