పల్నాడు

  • Home
  • నేడు సిఎం గుంటూరులో సిద్ధం సభ – ఏటుకూరు బైపాస్‌ వద్ద భారీ ఏర్పాట్లు

పల్నాడు

నేడు సిఎం గుంటూరులో సిద్ధం సభ – ఏటుకూరు బైపాస్‌ వద్ద భారీ ఏర్పాట్లు

Apr 12,2024 | 01:09

ఏటుకూరు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న వైసిపి నేతలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి  : సిఎం జగన్‌ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం గుంటూరు రానుంది.…

ఎన్నికల బాండ్లు అవినీతి కుంభకోణం  

Apr 12,2024 | 01:05

సమావేశంలో మాట్లాడుతున్న పాశం రామారావు వేదికపైన వి కృష్ణయ్య తదితరులు ప్రమాదకరమైన బిజెపి దాని మిత్రులను ఓడించాలి –  ఇండియా వేదిక అభ్యర్థుల్ని గెలిపించాలి : సిపిఎం…

సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల దృష్టి

Apr 12,2024 | 01:01

పల్నాడు జిల్లా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల మార్చ్‌ఫాస్ట్‌ అదనపు భద్రతకు ప్రణాళికలు – కేంద్ర బలగాలతో గ్రామాల్లో ప్రదర్శనలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల…

పార్కిన్సన్స్‌పై లలిత హాస్పిటల్‌లో అవగాహన సదస్సు

Apr 12,2024 | 00:56

డిబిఎస్‌ చికిత్స గురించి బ్రోచర్‌ విడుదల చేస్తున్న డాక్టర్‌ విజయ, తదితరులు ప్రజాశక్తి-గుంటూరు :  పార్కిన్సోనిజం వ్యాధిపై అవగాహనకు ప్రపంచ పార్కిన్సన్స్‌ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక…

ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి : దీపక్ మిశ్రా

Apr 11,2024 | 17:35

ప్రజాశక్తి-పల్నాడు : రానున్న సార్వత్రిక ఎన్నికల విధులలో పోలీస్ సిబ్బంది నిష్పక్షపాతంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలని పోలీస్ ప్రత్యేక పరిశీలకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా…

అడ్మిషన్లు చేస్తేనే జీతం ..ప్రైవేటు యజమాన్యాల వైఖరి : డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ

Apr 11,2024 | 16:01

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :ప్రస్తుతం అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు కాలం సమీపిస్తున్న నేపథ్యంలో కార్పోరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన ఉపాధ్యాయులను అడ్మిషన్ల పేరిట…

ఏళ్లు గడుస్తున్నా సరిగా అందని నీళ్లు..

Apr 11,2024 | 00:03

ట్యాంకర్ల వద్ద నీటి కోసం మహిళలు ప్రజాశక్తి – మాచర్ల : మాచర్ల పట్టణం గత పదేళ్లలో ఎంతో విస్తరించింది. పట్టణంలో అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ భూములు…

మారుమూల తండాలో మా’స్టారు’

Apr 11,2024 | 00:02

లచ్చంబావి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న విశ్వనాథం మాస్టారు ప్రజాశక్తి – మాచర్ల రూరల్‌ : టీచర్‌ ఉద్యోగమంటే పిల్లలకు పుస్తకంలోని పాఠాల వరకు చెప్పి…

రైతు కష్టానికి నాటిక పట్టం

Apr 10,2024 | 23:59

ప్రజాశక్తి – యడ్లపాడు : కొండవీటి కళాపరిషత్‌, పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్త జాతీయ స్థాయి నాటకోత్సవాలు ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య బుధవారం…