పల్నాడు

  • Home
  • చెరువును పూర్తిగా నింపాలని సిపిఎం వినతి

పల్నాడు

చెరువును పూర్తిగా నింపాలని సిపిఎం వినతి

Apr 19,2024 | 00:17

మున్సిపల్‌ మేనేజర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు ప్రజాశక్తి-సత్తెనపల్లి : తాగునీటి కోసం నాగార్జునసాగర్‌ కుడికాల్వకు నీరు విడుదల చేసిన వెంటనే స్పందించి ఇంజన్లు, మోటార్ల ద్వారా సమ్మర్‌…

నిప్పుల కుంపటిలా చిలకలూరిపేట

Apr 19,2024 | 00:16

ఎండల తీవ్రత వల్ల ఖాళీగా ఉన్న వీధి ప్రజాశక్తి – చిలకలూరిపేట : ఎండల తీవ్రతతో చిలకలూరిపేట పట్టణం నిప్పుల కుంపటిలా మారింది. మరోవైపు వేడిగాలులు ప్రజలను…

పల్నాడులో దాహం కేకలు

Apr 18,2024 | 00:21

నాదెండ్లలో ఎండిపోయిన చెరువులు ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : మండే ఎండలతో ఉక్కపోత తాళలేక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు తాగునీటి సమస్య పల్నాడు…

నేటి నుంచి నామినేషన్ల ఘట్టం

Apr 18,2024 | 00:20

నామినేషన్లు స్వీకరించే జిఎంసి ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్లు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టం నామినేషన్‌ స్వీకరణ…

సాగర్‌ నీటిని మరో 10 రోజులివ్వాలి

Apr 18,2024 | 00:19

సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుకు నీటి పంపిగ్‌ను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి-సత్తెనపల్లి : చెరువులు పూర్తిస్థాయిలో నిండాలంటే సాగర్‌ నీటి విడుదలను మరో 10 రోజులు పొడిగించాలని…

నేడు శ్రీకృష్ణదేవరాయలు, అరవిందబాబు నామినేషన్లు

Apr 18,2024 | 00:15

విలేకర్లతో మాట్లాడుతున్న అరవిందబాబు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు ఎన్‌డిఎ కూటమి తరుపున ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌…

మోసం చేసిన బిజెపిని, బలపర్చే పార్టీలను ఓడించాలి

Apr 18,2024 | 00:11

ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌, సిపిఎం శ్రేణులు ప్రజాశక్తి-పిడుగురాళ్ల : ఇండియా వేదిక బలపరిచిన గురజాల నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తియ్యగుర…

మోడీ ఆగడాలు ఆగాలంటే ఎన్‌డిఎను ఓడించాలి : సిపిఎం

Apr 18,2024 | 00:10

మాట్లాడుతున్న‌సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వకుండా రాష్ట్ర ప్రజలను బిజెపి…

‘రాంబాబు అనిల్‌ కుమార్‌పై ఫిర్యాదు చేస్తా’

Apr 18,2024 | 00:08

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైసిపి సత్తెనపల్లి ఎమ్మెల్యే, నరసరావుపేట ఎంపీ అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌…