పల్నాడు

  • Home
  • పిఎస్‌వికె చలివేంద్రంలో పానకం పంపిణీ

పల్నాడు

పిఎస్‌వికె చలివేంద్రంలో పానకం పంపిణీ

Apr 18,2024 | 00:07

ప్రజాశక్తి-సత్తెనపల్లి : పట్టణంలోని పాత బస్టాండ్‌ సెంటర్లో పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (పిఎస్‌వికె) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం పానకం పంపిణీ…

హింస, రీపోలింగ్‌కు తావులేకుండా ఎన్నికలు

Apr 18,2024 | 00:06

మాట్లాడుతున్న పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికలు హింసాత్మక ఘటనలు, రీపోలింగ్‌కు అవకాశమేమీ…

పెరిగిన దాహం కేకలు

Apr 17,2024 | 00:08

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు,పల్నాడు జిల్లాలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. ఆరునెలలుగా సరైన వర్షాల్లేక చెరువులు, కాల్వలు ఎండిపోతున్నాయి. తాగునీటికి గ్రామీణ ప్రాంత…

ట్రాక్టర్‌ బోల్తాపడి మహిళా కూలీ దుర్మరణం

Apr 17,2024 | 00:05

ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు.. ఇన్‌సెట్లో మృతదేహం ప్రజాశక్తి-ముప్పాళ్ల : ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడి ఒక మహిళ మృతి చెందగా ముగ్గురు మహిళలకు గాయాలైన ఘటన…

రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ

Apr 17,2024 | 00:02

పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం నుండి నామినేషన్లను స్వీకరించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల…

ఆదాయాలకు చిరుగులు.. జీవనోపాధికి అతుకులు..

Apr 17,2024 | 00:00

వరవకట్ట వద్ద పాత బట్టల దుకాణ సముదాయం ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో వరవకట్ట ప్రాంతంలో 40 ఏళ్లకు పైగా 64…

పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రం

Apr 16,2024 | 23:58

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్‌ షకీలా శ్రీధర్‌రెడ్డి ప్రజాశక్తి-సత్తెనపల్లి : మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ కేంద్రాల ఏర్పాటు అభినందనీయమని వంశీ స్పెషాలిటీ హాస్పటల్‌ వైద్యులు…

వీడియో రికార్డింగ్‌ చేస్తూ వాహన తనిఖీలు : జెసి

Apr 16,2024 | 23:56

ప్రజాశక్తి – మాచర్ల : బోర్డర్‌ చెక్‌ పోస్టు వద్ద వీడియో రికార్డు చేస్తూ సమగ్రంగా తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, మాచర్ల…

హోం ఓటింగ్‌కు సర్వే!

Apr 15,2024 | 23:38

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసేందుకు వికలాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధుల గుర్తింపు ప్రక్రియ సోమవారం గుంటూరు, పల్నాడు…