పల్నాడు

  • Home
  • బకాయిలు చెల్లించకపోవటం దుర్మార్గం

పల్నాడు

బకాయిలు చెల్లించకపోవటం దుర్మార్గం

Jan 25,2024 | 00:24

గుంటూరులో నిరసన ర్యాలీలో ఉపాధ్యాయులు నరసరావుపేటలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఉపాధ్యాయులు, ఉద్యోగులు కుటుంబ…

రేపటి రైతు ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయండి

Jan 25,2024 | 00:23

పల్నాడు జిల్లా: కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా…

ఎగబాకుతున్న బియ్యం

Jan 25,2024 | 00:21

ప్రజాశక్తి-గుంటూరు : బియ్యం ధరలు రోజురోజూకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వీటి ధరలను నియంత్రించకపోవటంతో సామాన్యులు పెరిగిన ధరలతో అల్లాడుతున్నారు. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు…

అంగన్వాడీల సమస్యలపై సానుకూలంగా స్పందించండి

Jan 24,2024 | 00:48

పీడీని కోరిన యూనియన్‌ నాయకులు  పల్నాడు: జిల్లా అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేయాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌…

బాలికల్లో హిమోగ్లోబిన్‌ శాతం పెంపునకు కృషి

Jan 24,2024 | 00:43

మాసోత్సవాల వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, తదితరులు పల్నాడు జిల్లా:  జిల్లాలో బాలికల్లో హిమోగ్లోబిన్‌ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి…

Jan 24,2024 | 00:40

డ్వాక్రా మహిళలకు నాలుగో ఏడాది ఆసరాప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అనేక అభివద్ధి, సంక్షేమ పథకాలు అమలు…

పల్నాడుకు ఎంతో చేశా

Jan 24,2024 | 00:37

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా అభివృద్ధికి కోసం గత ఐదేళ్లలో తాను ఎంతో కృషి చేశానని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. గుంటూరులోని తన…

యుటిఎఫ్‌ పాకెట్‌ బుక్‌ ఆవిష్కరణ

Jan 24,2024 | 00:37

 దాచేపల్లి : మండలంలోని ఉద్యోగులు ఉపాధ్యాయుల వివరాలు ఫోన్‌ నెంబర్లతో కూడిన యుటిఎఫ్‌ ప్యాకెట్‌ బుక్‌ ను డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌, యుటిఎఫ్‌ నాయకులు ఆవిష్కరించారు. నడికుడి…