పల్నాడు

  • Home
  • చిలకలూరిపేటలో దళితుల భూముల ఆక్రమణ

పల్నాడు

చిలకలూరిపేటలో దళితుల భూముల ఆక్రమణ

Dec 21,2023 | 10:48

బాధితులను చంపుతామని బెదిరిస్తున్న ఆక్రమణదారులు ప్రజాశక్తి-చిలకలూరిపేట : పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల చెరువుకు వెళ్లే దారిలో బుధవారం ఉదయం ఉన్నటువంటి నూతనంగా హైవే…

కళ్లాల్లోనే ధాన్యం కొనుగోలు

Dec 21,2023 | 00:03

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా పనిచేస్తున్నాయి. ఆర్‌బికేల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.…

సమ్మె ప్రభుత్వం వైఫల్యమే : సిపిఎం

Dec 21,2023 | 00:00

మాట్లాడుతున్న సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : అంగన్వాడీల సమ్మె ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని, వారికిచ్చిన హామీలను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి…

డిమాండ్లను నెరవేర్చే వరకూ సమ్మె

Dec 20,2023 | 23:59

గుంటూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి-గుంటూరు : అంగన్వాడీల ప్రధాన డిమాండ్లైన వేతనాల పెంపు, గ్రాట్యుటీపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు కోరారు. అంగన్వాడీల…

 ‘విదేశీ విద్యా దీవెన’ కింద రూ.1.58 కోట్లు

Dec 20,2023 | 23:52

మెగా చెక్కు ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, జడ్పి చైర్‌ పర్సన్‌ తదితరులు పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద…

26 నుండి ఆడుదాం ఆంధ్ర పోటీలు

Dec 20,2023 | 23:53

క్రీడా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఈనెల 26 నుండి ఫిబ్రవరి 10వ తేది వరకు 47 రోజులు పాటు నిర్వహించే ‘ఆడుదాం…

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి

Dec 20,2023 | 23:51

అమరావతి: ఇటీవల కురిసిన మిచాంగ్‌ తుపాను కారణంగా మండలంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో అమరావతి మండల పరిధిలోని మునుగోడు, నరుకుళ్ళపాడు సచివాలయ…

చిరుధాన్యాలతో జీవితం సుఖమయం

Dec 20,2023 | 23:51

ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న వీసీ ప్రజాశక్తి – ఎఎన్‌యు : నేటి ఆధునిక సమాజంలో వస్తున్న మార్పుల్లో భాగంగా సుఖమయ జీవనానికి చిరుధాన్యాల తోడ్పాటు అవసరమని ఆచార్య…

 మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

Dec 20,2023 | 23:46

మున్సిపల్‌ మేనేజర్‌కు నోటీస్‌ అందజేస్తున్న సిఐటియు నాయకులు మాచర్ల్ల: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, కార్మికుల…