పల్నాడు

  • Home
  • నేడు నంది నాటకాల శుభారంభం

పల్నాడు

నేడు నంది నాటకాల శుభారంభం

Dec 23,2023 | 00:16

వివరాలు వెల్లడిస్తున్న పోసాని కృష్ణమురళి ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : నాటక రంగానికి పుట్టిల్లయిన గుంటూరులో 22వ ‘నంది నాటకోత్సవాలకు’ ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం…

అంగన్వాడీలు రాస్తారోకో

Dec 23,2023 | 00:14

నరసరావుపేటలో రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-గుంటూరు పల్నాడు జిల్లా : అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు…

3వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 23,2023 | 00:08

నిరసన తెలుపుతున్న ఉద్యోగులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ సమగ్ర…

అంగన్వాడీలు రాస్తారోకో

Dec 23,2023 | 00:05

వినుకొండలో రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి – వినుకొండ : స్థానిక సురేష్‌ మహల్‌రోడ్‌లోని సమ్మె శిబిరాన్ని శివశక్తి లీలా ఫౌండేషన్‌ అధ్యక్షులు, టిడిపి నాయకులు జి.లీలావతి…

వినూత్నంగా జాయింట్ కలెక్టర్ “ఆడుదాం ఆంద్రా”

Dec 22,2023 | 13:20

నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం నుండి ఎస్.ఎస్.ఎన్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ… ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్, నరసరావుపేట ఎమ్మెల్యే… ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఆడదాం ఆంధ్రా…

పొంచి ఉన్న నీటి ఎద్దడి

Dec 22,2023 | 01:23

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈఏడాది జులై నుంచి ఇప్పటి వరకు ఎగువ నుంచి వరద ప్రవాహం…

జీతాలివ్వకుండా ఇబ్బందులు పెట్టొద్దు

Dec 22,2023 | 01:22

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారం…

మా చెవిలో మళ్లీ పూలు పెట్టొద్దు..!

Dec 22,2023 | 01:19

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారంతో 10వ రోజుకు చెరుకుంది. రోజురోజుకూ సమ్మె ఉధృతం అవుతుంది. గుంటూరు కలెక్టరేట్‌…

 పెండింగ్‌ వేతనాలు ఇవ్వకపోతే ముట్టడిస్తాం

Dec 22,2023 | 01:16

క్రోసూరు: క్రోసూరు గ్రామపంచాయతి కార్మికులకు ఎనిమిది నెలల పెండింగ్‌ వేతనాలను వెంటనే ఇవ్వాలని సిఐ టియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు డిమాండ్‌ చేశారు. పంచాయతీ కార్మికులకు…