పల్నాడు

  • Home
  • ఇండియా వేదిక అభ్యర్థుల గెలుపు అవసరం

పల్నాడు

ఇండియా వేదిక అభ్యర్థుల గెలుపు అవసరం

Apr 23,2024 | 21:47

ప్రజాశక్తి-మాచర్ల : మోడీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు ప్రారంభమయ్యాయని, దాన్ని కాపాడుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిపిఎం పల్నాడు జిల్లా…

పలు అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు

Apr 23,2024 | 21:44

నామినేషన్‌ దాఖలు చేస్తున్న పత్తిపాటి పుల్లారావు ప్రజాశక్తి – చిలకలూరిపేట : చిలకలూరిపేట అసెంబ్లీ స్థానానికి ఎన్‌డిఎ కూటమి తరుపున టిడిపి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు మంగళవారం…

మరోమారు నామినేషన్లు దాఖలు

Apr 23,2024 | 00:30

మాచర్ల: మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్బంగా మాచర్ల నియోజక వర్గ అసెంబ్లీకి పోటి చేస్తున్న ఇండియా  వేదిక బలపర్చిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి డాక్టరు యరమల…

పదిలో 88.14 శాతం ఉత్తీర్ణత

Apr 23,2024 | 00:30

ప్రజాశక్తి-గుంటూరు : పదో తరగతి ఫలితాల్లో గుంటూరు జిల్లా 88.14 శాతం ఉత్తీర్ణతతో 16వ స్థానంలో నిలిచింది. పల్నాడు జిల్లా 86.67 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానంలో…

జోరుగా అభ్యర్థుల నామినేషన్లు

Apr 23,2024 | 00:26

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్‌ దాఖలు చేస్తున్న వైసిపి అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సోమవారం…

పిల్లల ఈత.. తల్లిదండ్రులకు గుండెకోత…

Apr 23,2024 | 00:24

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు ఇంటికి పరిమితం కాకుండా స్నేహితులతో కలిసి ఆటలాడుకోవడం సహజమే. కొంతమంది చిన్నారులు, విద్యార్థులు ఎండను తట్టుకోలేక అవగాహన…

మరో అవకాశమిస్తే వినుకొండ రూపురేఖలు మారుస్తా

Apr 23,2024 | 00:19

ప్రజాశక్తి – వినుకొండ : తనకు ప్రజలు మరోసారి అవకాశమిస్తే వినుకొండ రూపురేఖలు మారుస్తారని వైసిపి ఎమ్మెల్యే వైసిపి అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. నామినేషన్‌ దాఖలు…

యాదవుల హత్యలను ప్రశ్నించని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ : జీవీ

Apr 23,2024 | 00:19

ప్రజాశక్తి – వినుకొండ : పల్నాడు జిల్లాలో వరసబెట్టి జరుగ్నుతున్న యాదవుల హత్యలపై ప్రశ్నించని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఇక ఈ ప్రాంతానికి, సొంత సామాజికతరగతికి ఏం…

మంగళగిరి, గుంటూరు పశ్చిమదే ఆధిక్యం

Apr 22,2024 | 00:53

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వచ్చేనెల 13న జరగనున్న రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గుంటూరు,పల్నాడు జిల్లాల్లోని ఓటర్లు సంసిద్ధమవుతున్నారు. గుంటూరు, నర్సరావుపేట పార్లమెంటు…