పల్నాడు

  • Home
  • ఆదర్శ కమ్యూనిస్టు బగ్గి వెంకటేశ్వర్లు: సంతాప సభలో నాయకులు

పల్నాడు

ఆదర్శ కమ్యూనిస్టు బగ్గి వెంకటేశ్వర్లు: సంతాప సభలో నాయకులు

Apr 8,2024 | 00:13

బగ్గి వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున కృష్ణయ్య, గద్దె చలమయ్య సత్తెనపల్లి రూరల్‌: క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టు కార్య కర్తగా, తన తుదిశ్వాస విడిచే వరకూ సిపిఎం…

15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి తాగునీరివ్వలేకపోయారు

Apr 8,2024 | 00:07

మాచర్ల: స్థానిక శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి మంచి సాన్ని హిత్యం వుందని, అయినా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోలేక పోయారని, నాలుగు…

పెదకూరపాడుకు ఐటి పార్కు తెస్తాం

Apr 7,2024 | 00:23

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి/ సత్తెనపల్లి/క్రోసూరు : ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి పల్నాడు జిల్లా పెదకూరపాడు, సత్తెనపల్లిలో జరిగిన…

ఎండల్లో.. ఎండిన డొక్కలతో..

Apr 7,2024 | 00:19

పొలాల్లో గుడారాల వద్ద వలస కూలీలు ప్రజాశక్తి-మాచర్ల : కరువు ప్రాంతంగా పేరొందిన పల్నాడు ప్రాంతానికి కర్నూలు ప్రాంతం నుండి మిర్చి కోతలకు మాచర్ల మండలానికి కొన్ని…

పల్నాట.. చుక్క నీటికి కటకట..

Apr 7,2024 | 00:15

మాచర్ల మండలంలో మోటారు నుంచి పొగలు రావటంతో తనిఖీ చేస్తున్న మహిళ ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పల్నాడు ప్రాంతం తాగునీటి సమస్యలతో విలవిల్లాడుతోంది. గతేడాదికి మించి ఈ ఏడాది…

పాముకాటుతో రైతు సంఘం మండల అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు మృతి

Apr 7,2024 | 00:12

బగ్గి వెంకటేశ్వర్లు (ఫైల్‌) ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : పాము కాటుకు గురై పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల రైతు సంఘం అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు…

ప్రతిరోజూ తాగునీరు సరఫరా చేయాలి : సిపిఎం

Apr 7,2024 | 00:06

విలేకర్లతో మాట్లాడుతున్న సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, తదితరులు ప్రజాశక్తి-సత్తెనపల్లి : ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సత్తెనపల్లి పట్టణంలో క్రమం తప్పకుండా తాగునీరు సరఫరా చేయాలని, సోమవారం…

పల్నాడు ప్రజలకు అన్యాయం చేసిన జగన్‌ : టిడిపి

Apr 7,2024 | 00:05

విలేకర్లతో మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు, మల్లికార్జునరావు ప్రజాశక్తి – వినుకొండ : పల్నాడు ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా అన్యాయం చేశారని కూటమి తరుపున వినుకొండ…

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది..

Apr 7,2024 | 00:04

సమావేశంలో ఎంపిపి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజాశక్తి – రెంటచింతల : వివిధ గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, మండుతున్న ఎండలకు…