పల్నాడు

  • Home
  • పేదల భవితను నిర్ధేశించే ఎన్నికలు

పల్నాడు

పేదల భవితను నిర్ధేశించే ఎన్నికలు

May 3,2024 | 22:47

సభలో మాట్లాడుతున్న సిఎం జగన్‌ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి/ క్రోసూరు : గత ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వచ్చే…

చుక్కా చంద్రపాల్‌ను గెలిపించాలని ప్రచారం

May 3,2024 | 22:30

కరపత్రం ఇస్తున్న అభ్యర్థి చంద్రపాల్‌ ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : దేశ అభివృద్ధి కాంగ్రెస్‌పార్టీ తోనే సాధ్యమని ఇండియా వేదిక బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి చుక్కా…

నీటి కుండలు లేని చలివేంద్రాలు

May 3,2024 | 22:28

కూలిపోయిన చలివేంద్రం పందిరి ప్రజాశక్తి – చిలకలూరిపేట : పలు రకాల సాకులతో చలివేంద్రం ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల చిన్నచూపు విమర్శలకు తావిస్తోంది. స్థానిక అడ్డరోడ్డు…

ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు ప్రచార మోత

May 3,2024 | 22:27

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : భగభగ మండుతున్న భానుడు ప్రతాపానికి చిన్నా, పెద్దా వృద్ధులు ప్రతి ఒక్కరూ అవస్థ పడుతున్నారు. అవసరమేమైనా ఉండి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎండవేడికి…

ఎన్నికల అక్రమాలపై సీ విజిల్‌ వేయండి

May 3,2024 | 22:20

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికలను సజావుగా నిర్వహిం చేందుకు భారత ఎన్నికల సంఘం తెచ్చిన ‘సీ’ విజిల్‌ యాప్‌ను బాధ్యత కలిగిన పౌరులందరూ ఉపయోగించవచ్చు. ఫిర్యాదు అందిన…

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన డిఐజి అజిత్‌ సింగ్‌

May 2,2024 | 23:12

ఎస్పీతో కలిసి స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతను పరిశీలిస్తున్న డిఐజి అజిత్‌ సింగ్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఎన్నికల పోలీస్‌ అబ్జర్వర్‌ డిఐజి…

పండుటాకుల పడిగాపులు!

May 2,2024 | 23:09

చిలకలూరిపేటలో వృద్ధుల అవస్థ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల నేపథ్యంలో సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఒక్కొ నెలలో ఒక్కొ నిర్ణయం తీసుకోవడం వల్ల లబ్ధిదారులు…

నేడు క్రోసూరుకు సిఎం జగన్‌

May 2,2024 | 23:06

ప్రజాశక్తి – క్రోసూరు : పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరుకు ఎన్నికల ప్రచారం నిమిత్తం వైసిపి అధినేత, సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం రానున్నారు. ఈ…

5, 6, 7 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌

May 2,2024 | 23:04

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి, సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించినట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌,…