పల్నాడు

  • Home
  • 59 మంది వాలంటీర్లు రాజీనామా

పల్నాడు

59 మంది వాలంటీర్లు రాజీనామా

Apr 4,2024 | 23:53

ఎంపిడిఒకు రాజీనామా లేఖలు ఇస్తున్న వాలంటీర్లు ప్రజాశక్తి సత్తెనపల్లి రూరల్‌, బెల్లకొండ :సత్తెనపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న 49 మంది గ్రామ వాలంటీర్లు గురువారం రాజీనామా…

ఐజిగా సర్వశ్రేష్ట త్రిపాఠి

Apr 4,2024 | 22:58

విధులు చేపడుతున్న ఐజి ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి: గురటూరు రేంజి ఐజిగా సర్వశ్రేష్ట త్రిపాఠి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.…

జడ్జీల బదిలీలు

Apr 4,2024 | 22:54

ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న జిల్లా జడ్జిలను, సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌)లను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు విజిలెన్స్‌…

593 కిలోల విత్తనాలు సీజ్‌

Apr 3,2024 | 23:31

విత్తన దుకాణాలలో తనిఖీలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రూ.1.74 లక్షల విలువైన 593 కిలోల…

ప్రహసనంగా పింఛన్ల పంపిణీ

Apr 3,2024 | 23:30

గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలోని సచివాలయం-1 వద్ద వృద్ధుల నిరీక్షణ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తొలిరోజు సామాజిక పింఛన్ల…

గుంటూరు అదనపు ఐజీగా అశోక్‌ కుమార్‌

Apr 3,2024 | 23:28

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు రేంజి ఐజిగా ఏలూరు రేంజి ఐజి జీవీజీ అశోక్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ…

ఓటేయలేని పరిస్థితుంటే చెప్పండి

Apr 3,2024 | 23:24

ప్రజాశక్తి – మాచర్ల : మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఇబ్బంది పడే…

ఓటర్లను చైతన్య పర్చేందుకు సెల్ఫీ పాయింట్‌

Apr 3,2024 | 23:21

సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభిస్తున్న జెసి ప్రజాశక్తి – మాచర్ల : ఓటర్లను చైతన్యపర్చే కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌,…

చెప్పలేదు.. చెయ్యలేదు..

Apr 3,2024 | 23:20

చిలకలూరిపేట పట్టణం 26వ వార్డులోని సచివాలయం వద్ద చెట్లకింద, అరుగుల మీద లబ్ధిదార్ల నిరీక్షణ ప్రజాశక్తి – చిలకలూరిపేట : సమాచారం తెలపడంలో, వసతుల కల్పనలో నిర్లక్ష్యం…