పల్నాడు

  • Home
  • మోసం చేసిన నాయకులను నిలదీయండి

పల్నాడు

మోసం చేసిన నాయకులను నిలదీయండి

Mar 19,2024 | 23:55

ప్రజాశక్తి – వినుకొండ : వరికపూడిసెల ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించకుండా పల్నాడు ప్రాంత ప్రజలకు చేసిన మోసాన్ని ప్రతి ఒక్కరూ నిలదీయాలని జలసాధన సమితి…

క్షమాపణ చెప్పకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ

Mar 19,2024 | 23:54

మాట్లాడుతున్న బొర్రా వెంకట అప్పారావు ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంటేశ్వరావు తనకు భేషరతుగా ముక్కు…

అంగన్వాడీలకు సకాలంలో వేతనాలివ్వండి

Mar 19,2024 | 23:54

పిడి కార్యాలయంలో సూపరింటెండెంట్‌ గోపాల్‌ రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న యూనియన్‌ నాయకులు పల్నాడు జిల్లా:  అంగన్వాడీలకు పెండింగ్లో ఉన్న వేతనాలు సకాలంలో చెల్లించి ఆదు కోవాలని ఏపీ…

పెన్షనర్ల సంక్షేమానికి కృషి : మంత్రి అంబటి రాంబాబు

Mar 19,2024 | 23:50

సత్తెనపల్లి టౌన్‌: పెన్షనర్ల సంక్షేమనికి అన్ని విధాలుగా కషిచేస్తాం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో మంగళ వారం పెన్షనర్లు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో…

‘రాజకీయ నాయకుల ఫొటోలు తొలగించాలి’

Mar 19,2024 | 23:48

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌  పల్నాడు జిల్లా: జిల్లా ప్రభుత్వ రంగ సంస్థల ప్రాం గణాల్లోన్ని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను…

పొరపాటున హిందీ పరీక్ష రాసిన విద్యార్థిని!

Mar 19,2024 | 23:18

వివరాలు వెల్లడిస్తున్న మండల విద్యాశాఖాధికారులు కారంపూడి: పదవ తరగతి పరీక్షలలో తెలుగు సబ్జెక్ట్‌కు బదులు హిందీ సబ్జెక్టు పరీక్ష రాసిన కారంపూడి కస్తూరిబా గాంధీ స్కూల్‌ విద్యార్థిని…

మల్లు స్వరాజ్యం, నంబూద్రిపాద్‌ జీవితాలు ఆదర్శనీయం

Mar 19,2024 | 23:14

పల్నాడు జిల్లా: వీరనారి మల్లు స్వరాజ్యం, కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం నాయకులు ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ జీవిత చరిత్రలు కమ్యూనిస్టు ఉద్యమాలకు, భావి తరాలకు ఆదర్శనీయమని సిపిఎం…

మార్కెట్‌లో ధర లేదు-గిడ్డంగిలో ఖాళీలేదు

Mar 18,2024 | 23:59

ప్రజాశక్తి-పల్నాడు : జిల్లాఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పండించిన మిర్చికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు శీతల గిడ్డంగుల బాట పడుతున్నారు. సీజన్‌ ప్రారంభంలో రూ.25 వేలకు…

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

Mar 18,2024 | 23:57

పరీక్షకు హాజరైన విద్యార్థులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : గుంటూరు పల్నాడు జిల్లాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మొదటి రోజైన సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడా…