పల్నాడు

  • Home
  • పంట దగ్ధమై 46 రోజులైనా స్పందించరేం

పల్నాడు

పంట దగ్ధమై 46 రోజులైనా స్పందించరేం

Mar 5,2024 | 00:19

సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న రైతుసంఘం, పసుపురైతుల సంఘం నాయకులు ప్రజాశక్తి-తెనాలి : కోల్డ్‌ స్టోరేజ్‌ అగ్నిప్రమాదం సంభవించి 46 రోజులు దాటినా బాధిత రైతులకు ప్రభుత్వం నుంచి…

ఊరిస్తున్న సర్వేలు

Mar 5,2024 | 00:16

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాల్లో చోటు దక్కని పలువురు నేతలపై ఆ పార్టీ అధినేత…

కానిస్టేబుల్‌ గోపిరెడ్డి అంత్యక్రియలు

Mar 5,2024 | 00:16

పల్నాడు జిల్లా: ఆర్టీసీ బస్సు ఢకొీన్న ఘటనలో మృతి చెందిన కానిస్టేబుల్‌ శవనం గోపిరెడ్డి అంత్య క్రియలు సోమవారం బాపట్ల పట్టణం ఉప్పెర పాలెంలో పోలీసు లాంఛనాలతో…

సైదా సాహెబ్‌కు సిపిఎం నివాళి

Mar 5,2024 | 00:12

సత్తెనపల్లి రూరల్‌ : వ్యవసాయ సమస్యలుపై సైదా సాహెబ్‌ పోరాడారని సిపిఎం నాయకులు రావూరి పూర్ణచంద్రరావు అన్నారు.సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో…

‘గుంటూరు అభివృద్ధికి వేగంగా అడుగులు’

Mar 4,2024 | 00:30

గుంటూరు జిల్లా ప్రతినిధి: గుంటూరు నగరాన్ని పూర్తి స్థాయిలో తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 18వ…

నష్టపరిహారం కోసం రాస్తారోకో

Mar 4,2024 | 00:24

రాస్తారోకో చేస్తున్న రైతులు, నాయకులు ప్రజాశక్తి – దుగ్గిరాల : శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో పసుపు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ…

పోలియో రహిత సమాజం కోసం రెండు చుక్కలు

Mar 4,2024 | 00:22

చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌ పల్నాడు జిల్లా: పోలియో రహిత సమాజం కోసం తల్లిదండ్రులు తమ చిన్నారులకు తప్పని సరిగా పోలియో చుక్కలు…

రాష్ట్రంలో ఒక్క పోలీయో కేసూ లేదు

Mar 4,2024 | 00:22

చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సమష్టి కృషి వల్లనే దేశంలో పోలియో రహిత…

కోల్డ్‌ స్టోరేజీలు కిటకిట

Mar 4,2024 | 00:20

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి: గుంటూరులోని కోల్డ్‌ స్టోరేజీలన్నీ మిర్చి టిక్కీలతో కిటకిటలాడుతున్నాయి. మొత్తం 83 కోల్ట్‌స్టోరేజీలకు గాను ఇప్పటివరకు 71 స్టోరేజీల్లో 46,67,100 టిక్కీలు నిల్వ…