పల్నాడు

  • Home
  • బాలోత్సవాల స్ఫూర్తిని కొనసాగించాలి

పల్నాడు

బాలోత్సవాల స్ఫూర్తిని కొనసాగించాలి

Jan 22,2024 | 00:31

పల్నాడు జిల్లా: పల్నాడు బాలోత్సవాల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ కోరారు. స్థానిక పల్నాడు రోడ్డులోని…

అంగన్వాడీలపై నిర్బంధం

Jan 22,2024 | 00:25

తెనాలి, చిలకలూరిపేటలో సిఐటియు నాయకులకు నోటీసులు ఇస్తున్న పోలీసులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : అంగన్వాడీల ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధం మరింత తీవ్రతరం చేసింది. తమ సమస్యలపై…

ఉద్యోగుల పెన్షన్‌పై రాజకీయ పార్టీల వైఖరి చెప్పాలి

Jan 22,2024 | 00:25

సమావేశంలో మాట్లాడుతున్న కె.శ్రీనివాసరావు పల్నాడు జిల్లా: సెప్టెంబర్‌ 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేసే విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు…

‘జగన్‌ మమ్మల్ని నిండా ముంచేశారు’

Jan 22,2024 | 00:18

 వినుకొండ:స్థానిక సురేష్‌ మహల్‌ రోడ్డులో అంగ న్వాడీల సమ్మె కొనసాగింది. సమ్మెలో భాగంగా జల దీక్ష చేశారు. ఈ కార్య క్రమాన్ని వినుకొండ మండలంలోని విటమరాజుపల్లిలోని చెరువులో…

వరికెపూడిశెల పనులెప్పుడు?

Jan 20,2024 | 00:56

గతేడాది నవంబర్‌ 15న వరికపూడిశెలకు శంకుస్థాపన చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి తదితరులు ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : వరికెపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన…

భూములన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కొత్త చట్టం

Jan 20,2024 | 00:54

సదస్సులో మాట్లాడుతున్న సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య ప్రజాశక్తి-సత్తెనపల్లి : రాష్ట్రంలో భూములన్నీ సులభతరంగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూ హక్కుల చట్టం…

సిఐటియు నాయకుడిపై పోలీసుల దాడి

Jan 20,2024 | 00:54

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెండ్యాల మహేష్‌ ప్రజాశక్తి-సత్తెనపల్లి : సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు పూనుకున్న అధికారులు… విధుల్లో చేరాలని అంగన్వాడీలను బెదిరించడమే కాగా ప్రశ్నించిన సిఐటియు నాయకుడు…

ఈ నెలాఖరు నుండి కందుల కొనుగోలు : జెసి

Jan 20,2024 | 00:43

పిడుగురాళ్లలో కందిపప్పు మిల్లు ను సందర్శించిన జాయింట్‌ కలెక్టర్‌ పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో 43,250 ఎకరాల్లో రైతులు సాగు చేసిన కంది పంట ద్వారా 25…

అంగన్వాడీల అక్రమ అరెస్టు తగదు

Jan 20,2024 | 00:33

పిడుగురాళ్లలో సమ్మె శిబిరంలో మాట్లాడుతున్న ఏపూరి గోపాలరావు పిడుగురాళ్ల : అంగన్వాడీలు సమస్యలు తమ పరి ష్కరించాలని కోరుతూ శుక్రవారం 39వ రోజు రాష్ట్ర కేంద్రంలో నిరాహార…