పల్నాడు

  • Home
  • 211 పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సిసి కెమెరాలు

పల్నాడు

211 పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సిసి కెమెరాలు

Apr 15,2024 | 23:37

పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ప్రజాశక్తి – మాచర్ల : మాచర్ల నియోజకవర్గంలో 211 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తి స్థాయి సిసి కెమోరాల పర్యవేక్షణ…

చంద్రబాబుకు దాస్యాన్ని పవన్‌ మానుకోవాలి : రాంబాబు

Apr 15,2024 | 23:33

విలేకర్లతో మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : దాస్యం చేయటం కంటే చచ్చిపోవటం మేలు అంటున్న పవన్‌.. ముందు చంద్రబాబుకు చేస్తున్న…

పిడుగురాళ్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి తరుపున ప్రచారంప్ర

Apr 15,2024 | 23:32

జాశక్తి-పిడుగురాళ్ల : ఇండియా బ్లాక్‌ తరుపున తరుపున గురజాల అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తియ్యగుర యలమందరెడ్డిని గెలిపించా లని కోరుతూ…

ఆర్థిక భారాలు మోపుతూ.. విధ్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపిని ఓడించాలి

Apr 15,2024 | 23:31

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటివి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం…

వేలాది మంది కార్మికులు.. చిన్న గదుల్లో ఆస్పత్రి..

Apr 15,2024 | 23:29

గణపవరంలో ఇఎస్‌ఐ డిస్పెన్సరీ కొనసాగుతున్న అద్దె భవనం ప్రజాశక్తి – చిలకలూరిపేట : వందలాది పరిశ్రమలు, వేలాదిమంది కార్మికులు ఉన్న చిలకలూరిపేట ప్రాంతంలో ఇఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు…

స్ట్రాంగ్‌ రూం నుండి ఈవీఎంల తరలింపు

Apr 14,2024 | 00:16

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట వినుకొండ రోడ్డులోగల వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లోని గోదాముల్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ల (ఈవీఎం)లను…

ఎన్నికల సంగ్రామం.. పోటాపోటీగా ప్రచారం..

Apr 14,2024 | 00:15

గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. పోలింగ్‌కు ఇంకా నెల సమయం ఉన్నా ఎన్నికల షెడ్యూలు వెలువడిన వెంటనే ప్రధాన…

ప్రభుత్వ విద్యతోనే అసమానతలు దూరం

Apr 14,2024 | 00:14

సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్య కొనసాగితేనే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. రాజ్యాంగ…