ప్రతిరైతునూ ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రిర రజిని
మిర్చి పొలాన్ని పరిశీలిస్తున్న మంత్రి రజిని ప్రజాశక్తి – నాదెండ్ల : తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పొలాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని శుక్రవారం…
మిర్చి పొలాన్ని పరిశీలిస్తున్న మంత్రి రజిని ప్రజాశక్తి – నాదెండ్ల : తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పొలాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని శుక్రవారం…
నరుకుళ్లపాడు వాగు సమీపంలోని పొలంలో దెబ్బతిన్న మినుము పైరును చూపుతున్న నాయకులు ప్రజాశక్తి-అమరావతి : నష్టం వాటిల్లిన పంట ఫొటో తీసి పెట్టిన వెంటనే 25 శాతం…
నరసరావుపేటలో లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా ః మహిళా శక్తి ఆటో పథకం క్రింద మొదటి విడతగా గుంటూరు…
పొలాలను పరిశీలిస్తున్న ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీధర్ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తుపాను నేపథ్యంలో దెబ్బతిన్న ఉద్యాన పంటలను రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ డాక్టర్…
మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు, యుటిఎఫ్ నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోసం అవసరమైతే ప్రత్యక్ష అందోళనలు చేపడతామని…
ఈపూర్: మిచాంగ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పంట నష్టపోయి రైతులు ఆవే దన వ్యక్తం చేస్తుంటే ముఖ్యమంత్రి జగ న్మోహన్ రెడ్డికి ప్రైవేటు కార్యక్రమాలపై ఉన్న శ్రద్ధ…
ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న శోభన్ బాబు పల్నాడు జిల్లా: ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా నరసరావుపేట ట్రాఫిక్ సిఐగా బాధ్య తలు స్వీకరించిన…
క్రీడా సామగ్రి అందజేస్తున్న ఎమ్మెల్యే శంకరరావు అచ్చంపేట: యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రతిభ ఉన్న క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం…
విద్యార్థినులతో మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి ఆంజనేయులు ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల) వసతిగృహాన్ని పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడ్జి మురళీ గంగాధర్రావు, మండల…