పిల్లల్లో ప్రశ్నించేతత్వం పెరగాలి
ముఖాముఖి లో మాట్లాడుతున్న ఐఆర్ఎస్ అధికారి రవి కిరణ్ పల్నాడు జిల్లా: జీతం కోసమే కాకుండా జీవితంలో అన్ని పరిస్థితులనూ ఎదుర్కొనేలా పిల్లలను తయారు చేయాలని అది…
ముఖాముఖి లో మాట్లాడుతున్న ఐఆర్ఎస్ అధికారి రవి కిరణ్ పల్నాడు జిల్లా: జీతం కోసమే కాకుండా జీవితంలో అన్ని పరిస్థితులనూ ఎదుర్కొనేలా పిల్లలను తయారు చేయాలని అది…
వినుకొండ: తంగిరాల డ్యాం పూర్తిచేసి వినుకొండ, నూజెండ్ల మండలాల్లో గ్రామాలకు సాగు త్రాగునీరు అందిస్తామని వాగ్దానం చేసిన మాట తప్పిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును గ్రామ పొలిమేరలోకి…
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా జరిగిన కోటప్పకొండ తిరునాళ్లలో త్రికోటేశ్వర ఆలయానికి రూ.1.63 కోట్ల లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జి.శ్రీనివాసరెడ్డి ఆదివారం ఒక…
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయిస్తున్నామని పల్నాడు జిల్లా ఇమ్యునైజేషన్…
సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ లో ఐద్వా జెండా ఆవిష్కరిస్తున్న చిత్రం సత్తెనపల్లి రూరల్: నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి…
క్రోసూరు : గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా నిరసనలు ధర్నాలు చేస్తూ కనిపించిన రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులను కలిసి అనేక వినతిపత్రాలు ఇచ్చి సి.పి.ఎస్…
క్రోసూరు: స్థానిక ఆమంచి కేంద్రంలో సిపిఎం అచ్చంపేట మండల కార్యదర్శి రావెళ్ళ వెంకటేశ్వర్లు అధ్యక్షతన సిపిఎం పెదకూర పాడు ప్రాంతీయ కమిటీ జనరల్ బాడీ సమావేశం జరిగింది.…
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు త్వరలో విడుదల కానుండటంతో ప్రభుత్వ శాఖలకు రావాల్సిన నిధులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు కన్పించడం లేదు.…
మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి ప్రజాశక్తి – దుగ్గిరాల : వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మహిళా మేనిఫెస్టోను ప్రవేశపెట్టాలని అఖిల భారత…