పదిలో 88.14 శాతం ఉత్తీర్ణత
ప్రజాశక్తి-గుంటూరు : పదో తరగతి ఫలితాల్లో గుంటూరు జిల్లా 88.14 శాతం ఉత్తీర్ణతతో 16వ స్థానంలో నిలిచింది. పల్నాడు జిల్లా 86.67 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానంలో…
ప్రజాశక్తి-గుంటూరు : పదో తరగతి ఫలితాల్లో గుంటూరు జిల్లా 88.14 శాతం ఉత్తీర్ణతతో 16వ స్థానంలో నిలిచింది. పల్నాడు జిల్లా 86.67 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానంలో…
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్ దాఖలు చేస్తున్న వైసిపి అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సోమవారం…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు ఇంటికి పరిమితం కాకుండా స్నేహితులతో కలిసి ఆటలాడుకోవడం సహజమే. కొంతమంది చిన్నారులు, విద్యార్థులు ఎండను తట్టుకోలేక అవగాహన…
ప్రజాశక్తి – వినుకొండ : తనకు ప్రజలు మరోసారి అవకాశమిస్తే వినుకొండ రూపురేఖలు మారుస్తారని వైసిపి ఎమ్మెల్యే వైసిపి అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. నామినేషన్ దాఖలు…
ప్రజాశక్తి – వినుకొండ : పల్నాడు జిల్లాలో వరసబెట్టి జరుగ్నుతున్న యాదవుల హత్యలపై ప్రశ్నించని అనిల్ కుమార్ యాదవ్ ఇక ఈ ప్రాంతానికి, సొంత సామాజికతరగతికి ఏం…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వచ్చేనెల 13న జరగనున్న రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గుంటూరు,పల్నాడు జిల్లాల్లోని ఓటర్లు సంసిద్ధమవుతున్నారు. గుంటూరు, నర్సరావుపేట పార్లమెంటు…
ప్రజాశక్తి – నాదెండ్ల : ఈతకని వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన మండలంలోని తూబాడులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ సిద్ధిక్ (12),…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని వెల్దుర్తి మండలం కుంకుడు చెట్టు పెంట తండాలో గిరిజనులకు పల్నాడు జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్…
బొర్రా వెంకట అప్పారావు ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : తాను వైసిపిలోకి పోతానని, కాంగ్రెస్లో చేరుతానని దుష్ప్రచారం చేస్తున్నారని, అయితే తాను ఏ పార్టీలోనూ చేరబోడం…