పల్నాడు

  • Home
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి : సిపిఐ

పల్నాడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి : సిపిఐ

Mar 31,2024 | 21:36

సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని, ఈ ఎన్నికల్లో ‘ఇండియా’…

వడ్డెర్లకు అండగా నిలబడతాం : టిడిపి

Mar 31,2024 | 21:35

మాట్లాడుతున్న లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజాశక్తి – మాచర్ల : టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వడ్డెర్లు అండగా ఉన్నారని, వారి ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు అండగా…

పట్టణ ప్రజలు,యువత ఓటు హక్కు వినియోగించుకోవాలి

Mar 31,2024 | 00:36

కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌, సిబ్బంది ప్రజాశక్తి-పల్నాడు :  జిల్లా వచ్చే సాధారణ ఎన్నికల్లో యువత, పట్టణ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి…

బిజెపి, దాని మిత్రులను ఓడించండి : మధు

Mar 31,2024 | 00:32

మాట్లాడుతున్న పి మధు ప్రజాశక్తి-తాడేపల్లి  :  దేశంలో లక్షలాది కోట్లు ఎన్నికల బాండ్లు ద్వారా రాబట్టుకుని అవినీతి జలగగా ఉన్న బిజెపిని, దానికి మద్దతు ఇస్తున్న మిత్రులను…

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజూ గుండె జబ్బుల పరీక్షలు

Mar 31,2024 | 00:29

న్యూ రాలజి ఓపి సేవల పొడిగింపు : సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రి లో గుండె జబ్బులు, న్యూ…

కన్నా మాస్టర్‌ విద్యా సేవలు నిరూపమానం

Mar 31,2024 | 00:18

కెఎస్‌ లక్ష్మణరావు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఏఎన్‌యు వీసీ, కన్న మాస్టారు తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : గత ఐదు దశాబ్దాలకుపైగా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని కాలదన్ని సమాజాన్ని…

‘దివ్యాంగులు-ఓటు హక్కు’పై సమీక్ష

Mar 30,2024 | 15:08

 అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రానున్న సార్వత్రిక ఎన్నికలలో దివ్యాంగులు స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లాలో అన్ని చర్యలు చేపట్టడం…

శాశ్వత ఉద్యోగులకే పోలింగ్‌ విధులు

Mar 29,2024 | 23:30

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న జరగనున్న పోలింగ్‌ ఏర్పాట్లపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా సిబ్బంది ఎంపిక,…

చెట్టు చెప్పలేదు.. అడిగే అధికారి లేడు..

Mar 29,2024 | 23:29

రొంపిచర్ల నుండి నరసరావుపేటకు కలపలోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : నన్ను కొడుతున్నారని చెట్టు చెప్పలేదు.. బహిరంగంగానే రవాణా అవుతున్నా అధికారులు పట్టించుకోరు..…