పల్నాడు

  • Home
  • పట్టు వదలని అంగన్వాడీలు

పల్నాడు

పట్టు వదలని అంగన్వాడీలు

Dec 29,2023 | 23:20

సత్తెనపల్లి శిబిరం సొమ్మసిల్లిన కార్యకర్త ప్రజాశక్తి – వినుకొండ : వినతి పత్రం ఇచ్చేందుకు శాంతియుతంగా వెళ్లిన అంగన్వాడీలను వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దూషించడంతోపాటు అతని…

మెడకు ఉరితాళ్లతో మున్సిపల్‌ కార్మికులు

Dec 29,2023 | 23:17

పిడుగురాళ్లలో ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్న కార్మికులు ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తమ సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం ఉరితాళ్లతో నిరసన…

8వ తేదీ వరకూ విధుల బహిష్కరణ

Dec 29,2023 | 19:38

సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కెవికె సురేష్‌ ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ హక్కు చట్టాన్ని…

3వ రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 29,2023 | 00:31

నరసరావుపేట శిబిరంలో చెవిలో పూలతో కార్మికుల నిరసన ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన…

ముఖ్యమంత్రికి అంగన్‌వాడీల పోస్టు కార్డులు

Dec 29,2023 | 00:27

వినుకొండ శిబిరంలో మాట్లాడుతున్న నాయ‌కులు ప్రజాశక్తి-గుంటూరు, వినుకొండ : అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీల సమ్మె కొనసాగింది. గుంటూరులో…

సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటం

Dec 29,2023 | 00:21

సత్తెనపల్లిలో మద్దతు తెలుపుతున్న కన్నా లకీëనారాయణ ప్రజాశక్తి-సత్తెనపల్లి : మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు)…

సిఎంకు ఉత్తరం.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

Dec 29,2023 | 00:18

పిడుగురాళ్లలో బొల్లా బ్రహ్మనాయుడు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం గాంధీ పార్క్‌ వద్దగల సమ్మె శిబిరం…

వైసిపిలో భగ్గుమన్న ముఠా పోరు

Dec 29,2023 | 00:13

పోలీసు స్టేషన్‌ వద్ద గజ్జల బ్రహ్మారెడ్డి అనుచరులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాలమధ్య గురువారం ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే…

మా ఆవేదనను పట్టించుకోండి..

Dec 29,2023 | 00:11

పల్నాడు కలెక్టరేట్‌ ధర్నా చేస్తున్న విఆర్‌ఎలు ప్రజాశక్తి పల్నాడు జిల్లా : రెవెన్యూ విభాగంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండి, వారి…