పల్నాడు

  • Home
  • రైతులకు పట్టాల పంపిణీ

పల్నాడు

రైతులకు పట్టాల పంపిణీ

Mar 13,2024 | 23:04

వినుకొండ: స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం బొల్లాపల్లి మండలంలోని అయ్యన్నపాలెం, మేకల దిన్నె, బోడిపాలెం తండాకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసైన్డ్‌ భూములకు…

యుటిఎఫ్‌ పాకెట్‌ డైరీ ఆవిష్కరణ

Mar 13,2024 | 23:01

క్రోసూరు: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో క్రోసూరు మండల యుటిఎఫ్‌ అధ్యక్షులు జి.లూక అధ్యక్షతన యుటిఎఫ్‌ క్రోసూరు మండల పాకెట్‌ డైరీని బుధవారం ఆవిష్కరించారు.  కార్యక్రమంలో…

‘మార్గదర్శకుడు మహాత్మా గాంధీ’

Mar 13,2024 | 22:57

పిడుగురాళ్ల: ప్రపంచానికి మార్గదర్శకుడు జాతిపిత మహాత్మా గాంధీ అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి అన్నారు. స్థానిక ఆర్‌ అండ్‌ బి బంగ్లా వద్ద బుధవారం…

కవ్వింపు చర్యలతో ఘర్షణ వాతావరణం

Mar 13,2024 | 22:49

ప్రజాశక్తి – వినుకొండ : వైసిపి, టిడిపి గ్రూపుల ఘర్షణతో పట్టణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. బుధవారం నరసరావుపేట రోడ్డులోని గంగినేని కళ్యాణ మండపంలో టిడిపి విస్తతస్థాయి…

ఎన్నికలకు ముందస్తు కసరత్తు

Mar 13,2024 | 22:46

పల్నాడు జిల్లాలో బలగాలకు ఆదేశాలిస్తున్న ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణపై ముందస్తు ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. గుంటూరు,…

వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యదర్శిగా రవిబాబు

Mar 13,2024 | 22:03

సమావేశంలో మాట్లాడుతున్న వి.శివనాగరాణి… ఇన్‌సెట్లో ర‌విబాబు ప్రజాశక్తి-సత్తెనపల్లి : వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా జి.రవిబాబు ఎన్నికయ్యారు. బుధవారం స్థానిక పుతుంబాక…

రద్దీ ప్రాంతాల్లో జనంలో దూరి.. చోరీ..

Mar 13,2024 | 22:00

నిందితుల వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళల మెడల్లోని ఆభరణాలు, బ్యాగుల్లోని డబ్బును అపహరించే…

నిబంధనలు మీరి విగ్రహాలు!

Mar 13,2024 | 21:53

ప్రజాశక్తి – వినకొండ : పట్టణంలో నిబంధనలు అతిక్రమిస్తూ జాతీయ రహదారిపై విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో రాత్రికి రాత్రి హైవే రోడ్డుపై గుంతలు…

ఉమ్మడి సభ ఏర్పాట్లకు శంకుస్థాపన

Mar 13,2024 | 21:52

ప్రకాశక్తి – చిలకలూరిపేట : మండల పరిధిలోని బొప్పూడిలో 17న నిర్వహించే టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి సభ ఏర్పాట్లకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…