రైతులకు పట్టాల పంపిణీ
వినుకొండ: స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం బొల్లాపల్లి మండలంలోని అయ్యన్నపాలెం, మేకల దిన్నె, బోడిపాలెం తండాకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసైన్డ్ భూములకు…
వినుకొండ: స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం బొల్లాపల్లి మండలంలోని అయ్యన్నపాలెం, మేకల దిన్నె, బోడిపాలెం తండాకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసైన్డ్ భూములకు…
క్రోసూరు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రోసూరు మండల యుటిఎఫ్ అధ్యక్షులు జి.లూక అధ్యక్షతన యుటిఎఫ్ క్రోసూరు మండల పాకెట్ డైరీని బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో…
పిడుగురాళ్ల: ప్రపంచానికి మార్గదర్శకుడు జాతిపిత మహాత్మా గాంధీ అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా వద్ద బుధవారం…
ప్రజాశక్తి – వినుకొండ : వైసిపి, టిడిపి గ్రూపుల ఘర్షణతో పట్టణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. బుధవారం నరసరావుపేట రోడ్డులోని గంగినేని కళ్యాణ మండపంలో టిడిపి విస్తతస్థాయి…
పల్నాడు జిల్లాలో బలగాలకు ఆదేశాలిస్తున్న ఎస్పీ వై.రవిశంకర్రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణపై ముందస్తు ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. గుంటూరు,…
సమావేశంలో మాట్లాడుతున్న వి.శివనాగరాణి… ఇన్సెట్లో రవిబాబు ప్రజాశక్తి-సత్తెనపల్లి : వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా జి.రవిబాబు ఎన్నికయ్యారు. బుధవారం స్థానిక పుతుంబాక…
నిందితుల వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళల మెడల్లోని ఆభరణాలు, బ్యాగుల్లోని డబ్బును అపహరించే…
ప్రజాశక్తి – వినకొండ : పట్టణంలో నిబంధనలు అతిక్రమిస్తూ జాతీయ రహదారిపై విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో రాత్రికి రాత్రి హైవే రోడ్డుపై గుంతలు…
ప్రకాశక్తి – చిలకలూరిపేట : మండల పరిధిలోని బొప్పూడిలో 17న నిర్వహించే టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి సభ ఏర్పాట్లకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…