పల్నాడు

  • Home
  • సమస్యలపై దశలవారీ పోరాటాలు

పల్నాడు

సమస్యలపై దశలవారీ పోరాటాలు

Dec 19,2023 | 23:49

సమావేశంలో మాట్లాడుతున్న బందగీ సాహెబ్‌ ప్రజాశక్తి-సత్తెనపల్లి : గ్రామ రెవెన్యూ సహాయకుల (విఆర్‌ఎ) సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని…

మిర్చి పంట ధ్వంసంపై టిడిపి నిరసన

Dec 19,2023 | 23:47

పొలంలో నిరసన తెలుపుతున్న బాధితులు, నాయకులు ప్రజాశక్తి – వినుకొండ : రాజకీయ కక్షతో మిర్చి పంటను ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని టిడిపి నాయకులు డిమాండ్‌…

పంట నష్టపరిహా(ర)సం

Dec 18,2023 | 23:35

తెనాలిలో మండలంలో నీటిలో తేలియాడుతున్న వరి (పైల్‌) ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : మిచౌంగ్‌ తుపాను వల్ల గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై…

7వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Dec 18,2023 | 23:32

గుంటూరులో ఆకులు తింటూ అంగన్వాడీల నిరసన ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : తమ సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడాన్ని అడ్డుకుంటామని…

గిరిధర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం

Dec 18,2023 | 23:28

ఎమ్మెల్యే గిరిధర్‌తో మాట్లాడుతున్న మంత్రి విడదల రజిని ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు పశ్చిమ టిక్కెట్‌ దక్కని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ను శాసన మండలికి…

ఇళ్లను ఎమ్మెల్యే కూల్చేయిస్తున్నారు..

Dec 18,2023 | 23:19

ఆర్‌డిఒకు వినతిపత్రం ఇస్తున్న క్రిస్టియన్‌పాలెం వాసులు ప్రజాశక్తి – నరసరావుపేట : తమ ఇళ్లను ఎమ్మెల్యే కూల్చేయించి ఆ స్థలాలను ఆక్రమిస్తున్నారని పట్టణంలోని క్రిస్టియన్‌పాలెం వాసులు వాపోయారు.…

ఇంటి కోసం, సెంటర్‌ కోసం అప్పులతో తిప్పలు

Dec 18,2023 | 23:17

సత్తెనపల్లి ఆర్‌డిఒకు వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీలు, నాయకులు ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌, దాచేపల్లి : సెంటర్ల నిర్వహణకు, కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఉన్నామని,…

దూషిస్తున్న పీడీని బదిలీ చేయాలి

Dec 18,2023 | 23:13

విలేకర్లతో మాట్లాడుతున్న నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు విశేష సేవలందిస్తూ ఆన్‌లైన్‌, రికార్డు వర్క్‌ తదితర పనులతో వెట్టి చాకిరీ చేస్తున్న అంగన్వాడీలను…

‘జంగా కృష్ణమూర్తి సీటు ఆశించడంలో తప్పేమీ లేదు’

Dec 18,2023 | 23:02

పిడుగురాళ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం గురజాల నియోజక వర్గంలో తుపాను కారణంగా ఆపడం జరిగిందని, రానున్న రెండు రోజుల్లో…