పల్నాడు

  • Home
  • గ్రూప్‌-2లో నూతన సిలబస్‌

పల్నాడు

గ్రూప్‌-2లో నూతన సిలబస్‌

Feb 19,2024 | 20:31

మెటీరియల్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తదితరులు ప్రజాశక్తి – చిలకలూరిపేట : గ్రూప్‌-2 పరీక్షల్లో నూతన సిలబస్‌గా ‘భారత సమాజం’ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌…

రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే జగన్‌ సంక్షేమం : పుల్లారావు

Feb 19,2024 | 18:03

విలేకర్లతో మాట్లాడుతున్న పత్తిపాటి పుల్లారావు ప్రజాశక్తి – చిలకలూరిపేట : ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో వైసిపి విధ్వంస పాలన మొదలైందని, రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడం జగన్‌…

జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న జర్నలిస్టులు

Feb 19,2024 | 18:02

దాడులకు నిరసనగా జర్నలిస్టుల మానవహారం ప్రజాశక్తి – చిలకలూరిపేట : అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్‌పై జరిగిన దాడిని…

‘దౌర్జన్యంతో ఏకగ్రీవాలు చేసుకున్నోళ్లా మాట్లాడేది’

Feb 19,2024 | 00:17

మాచర్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఏ విధంగా గెలిచింది మాచర్ల ప్రజలందరికీ తెలుసని, పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేసి ఏకగ్రీవాలు చేసుకుని గెలిచిన వాళ్లా…

ఉత్తమ ఫలితాల కోసం దత్తత విధానం

Feb 19,2024 | 00:14

పదో తరగతి పరీక్షలు ఎంత మంది రాయనున్నారు? ఏర్పాట్లు ఏమిటి? జిల్లా వ్యాప్తంగా 127 సెంటర్లలో 30,169 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతరం విద్యుత్‌…

వాలంటీర్‌ వ్యవస్థతో పాలనా సౌలభ్యం

Feb 19,2024 | 00:13

పిడుగురాళ్ల: వాలంటీర్‌ వ్యవస్థతో పాలనా సౌలభ్యం సులభతరం అవుతుందని గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపం నందు వాలంటీర్లకు…

కాంపౌండర్లు, నర్సుల సమస్యలపై వినతి

Feb 19,2024 | 00:10

ప్రత్తిపాటి పుల్లారావుకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు చిలకలూరిపేట: రాష్ట్రంలో వివిధ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో దాదాపు ఏడు లక్షలకు పెగా కాంపౌండర్‌, నర్సులుగా పని చేస్తున్నారని రాబోయే కాలంలోనైనా…

ఎన్నికల ప్రక్రియలో తలమునకలు

Feb 19,2024 | 00:08

శిక్షణలో పోలీసు సిబ్బంది ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మండల స్థాయిలో బదిలీల ప్రక్రియ దాదాపుగా…

రెంటచింతలలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత

Feb 19,2024 | 00:06

ప్రజాశక్తి – రెంటచింతల : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతకు పేరుగాంచిన రెంటచింతలలో ఆదివారం పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇంత అధిక ఉష్ణోగ్రత…