పల్నాడు

  • Home
  • సాగర్‌ కుడి కాల్వకు నీరు విడుదల

పల్నాడు

సాగర్‌ కుడి కాల్వకు నీరు విడుదల

Jan 9,2024 | 00:10

ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ : నాగార్జునసాగర్‌ కుడికాల్వకు సోమవారం నీటిని విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు అజరు కుమార్‌గుప్తా పర్యవేక్షణలో కుడికాల్వ 5, 7వ…

జైలుకైనా వెళ్తాం.. వెనక్కు మాత్రం తగ్గం..

Jan 9,2024 | 00:04

 మాచర్లలో తెలుగుతల్లి వద్ద పిడికిళ్లతో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు ప్రజాశక్తి – చిలకలూరిపేట : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సోమవారం 28వ…

మున్సిపల్‌ కార్మికుల భారీ ప్రదర్శన, ధర్నా

Jan 9,2024 | 00:02

కలెక్టరేట్‌ ఎదుట బైటాయించిన కార్మికులు ప్రజాశక్తి- నరసరావుపేట : తమ సమస్యల పరిష్కారం కోసం 14 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు సోమవారం భారీ ప్రదర్శన,…

పేటలో సిట్టింగుకే మళ్లీ అవకాశం

Jan 9,2024 | 00:01

తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరులు ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కేటాయించినట్లు వైసిపి…

నేటినుంచి సాగర్‌ కాల్వలకు నీరు

Jan 7,2024 | 23:52

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి: నాగార్జున సాగర్‌ కుడికాల్వకు సోమవారం నుంచి నీరు విడుదల చేయనున్నట్టు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తాగు నీటి అవ సరాల…

భర్త, అత్తమామలు కలిసి హత్య

Jan 7,2024 | 23:50

ప్రజాశక్తి – కారంపూడి : భర్త, అతని తల్లిదండ్రులు కలిసి మహిళను హతమార్చిన ఘటన మండల కేంద్రమైన కారంపూడిలో ఆదివారం వెలుగు చూసింది.. పోలీసుల వివరాల ప్రకారం..…

మిర్చి ధరలు నేల చూపులు

Jan 7,2024 | 23:48

పెదకూరపాడు వద్ద కళ్లాల్లోని మిర్చి గ్రేడింగ్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల్లో క్వింటాలుకి రూ.3…

గుర్రాలతో పోరాడిన వారు ఎస్మాకు భయపడతారా?

Jan 7,2024 | 23:44

నరసరావుపేటలో జీవో ప్రతులను దహనం చేస్తున్న నాయకులు ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : గుర్రాలను ఎదిరించి పోరాడిన అంగన్వాడీలు ఎస్మా చట్ట ప్రయోగానికి భయపడతారని ప్రభుత్వం…

భారీగా సిఐల బదిలీ

Jan 7,2024 | 23:43

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు గుంటూరు రేంజి పరిధిలో పలువురు సిఐలను బదిలీ చేస్తూ ఐజి పాల్‌రాజ్‌ ఆది వారం ఉత్తర్వులు…