పల్నాడు

  • Home
  • విత్తనాలను అధిక ధరలకు అమ్మితే ఫోన్‌ చేయండి : ఏవో

పల్నాడు

విత్తనాలను అధిక ధరలకు అమ్మితే ఫోన్‌ చేయండి : ఏవో

May 25,2024 | 23:19

విత్తన దుకాణాల్లో రికార్డులను పరిశీలిస్తున్న ఏవో శ్రీలత ప్రజాశక్తి – చిలకలూరిపేట : విత్తనాలను ఎంఆర్‌పి ధరలకు మించి విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు షాపు…

జైలుపాలు కావొద్దు.. కుటుంబాన్ని వీధిపాలు చేయొద్దు..

May 25,2024 | 23:18

ప్రజాశక్తి – రెంటచింతల : అనవసర విషయాల్లో తలదూర్చి గొడవలు పెట్టుకోవద్దని, జైలుపాలై కుటుంబాలను వీధులపాలు చేసుకోవద్దని ఆర్మ్‌డ్‌ డీఎస్పీ పి.వెంకటేశ్వరరావు సూచించారు. ప్రశాంతంగా బతకడం నేర్చుకోవాలని…

స్త్రీనిధి రుణాల్లో అవినీతిపై విచారణ

May 25,2024 | 23:07

మాట్లాడుతున్న ఎజిఎం చిన్న బుల్లయ్య ప్రజాశక్తి – అచ్చంపేట : భవిత మండల సమైక్య ద్వారా డ్వాక్రా సంఘాలకు రెండేళ్లుగా స్త్రీ నిధి రుణాలు మంజూరు కావడం…

లెక్కింపు కేంద్రాలకు పోస్టల్‌ బ్యాలెట్లు, హోం ఓటింగ్‌ బాక్సులు

May 25,2024 | 23:05

స్ట్రాంగ్‌ రూమ్‌కు బ్యాలెట్‌ బాక్సుల తరలింపును పర్యవేక్షిస్తున్న పల్నాడు కలెక్టర్‌, జెసి ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌ ప్రక్రియకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్స్‌లను…

చెల్లుబాటుపై సందేహాలు!

May 24,2024 | 23:03

ఈనెల 7వ తేదీన గుంటూలో పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేందుకు నిరీక్షిస్తున్న ఉద్యోగులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్‌…

పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు!

May 24,2024 | 23:02

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రెంటచింతల పోలీసులు కేసునమోదు చేశారు.…

ప్రధాన సమస్యలను విస్మరించిన ఆ పార్టీలు

May 24,2024 | 23:02

సమావేశంలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య ప్రజాశక్తి-సత్తెనపల్లి : ప్రజలెదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి, అధికార వైసిపి విస్మరించాయని…

24 గంటలూ పటిష్ట నిఘా

May 24,2024 | 23:01

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భద్రతను పరిశీలిస్తున్న పల్నాడు ఎస్పీ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఓట్ల లెక్కింపు రోజు సమీపిస్తున్న కొద్ది ఉద్రిక్తత వాతావరణం పెరుగుతోంది. మరోవైపు…

విద్యుత్‌ వైర్లు తగిలి రైతు దుర్మరణం

May 24,2024 | 23:00

ప్రజాశక్తి – మాచర్ల : పొలానికి మందు చల్లుతుండగా విద్యుత్‌ వైర్లు తగిలి రైతు దుర్మరణం పాలైన ఘటన మాచర్లలో శుక్రవారం జరిగింది. పట్టణంలోని నెహ్రునగర్‌కు చెందిన…